OIP (7) Exclusive

ప్రత్తిపాడు సబ్ ప్లాన్ గ్రామాలను పట్టించుకోరా…

ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న 56 సబ్ ప్లాన్ గ్రామాలను ఐ.టీ.డీ.ఏ. లో వీళ్లను చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నా జగన్ సర్కార్ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 35,000 మంది జనాభా ఉన్న ఈ ప్రాంతంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాలు లేక గిరిజనులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.వారి హక్కులు పూర్తిగా అనిచివేయపడుతున్నాయి. ఇటు షెడ్యూల్ గ్రామాల్లో కలపక అటు ఐ.టి.డి.ఏ. పరిధిలోనికి కలపక పోవడంతో స్థానిక గిరిజనులు ఎటువంటి హక్కులు పొందలేకపోతున్నారు. అభివృద్ధి అనేది […]

Bjp-Logo-2 Trending News

కాకినాడలో నూతన బీ.జే.పీ. పార్టీ కార్యాలయ ప్రారంభం….

కాకినాడ లో భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ కార్యాక్రమానికి కాకినడ నియోజకవర్గ ఇంచార్జ్ గట్టి సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన నూతన కార్యాలయంలో పాలు పొంగించి ప్రారంభించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ… కాకినాడలో బీ.జే.పీ. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. జరగబోయే ఎన్నికలకు సిద్దం కావాలని అన్నారు. బీ.జే.పీ. కార్యక్తలందరూ పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాకినడ నియోజకవర్గ ఇంచార్జ్ గట్టి సత్యనారాయణ, బీ.జే.పీ. నాయకులు, కార్యక్తలు […]

WhatsApp Image 2023-12-14 at 9.03.05 AM Political

సంక్షేమ పథకాలకు కాకినాడకు రూ.1700 కోట్లు ఇవ్వడమైంది

కాకినాడ రూరల్ లో జగన్ ఆంధ్రా కు ఎందుకు కావాలని కార్యక్రమాన్ని కాకినాడి ఎం.ఎల్.ఏ. ద్వారంపూడి చంద్రశేఖర్ వెడ్డీ నేతృత్వంలో జరిగింది. ఈ సందర్బంగా ద్వారంపూడి మాట్లాడుతూ… సంక్షేమ పథకాల కింద ఇప్పటివరకు కాకినాడకు రూ. 1700 కోట్లు జగన్ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని అన్నారు.

WhatsApp Image 2023-12-13 at 5.54.20 PM Culture

మహాశక్తి యాగంలో పాల్గొన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, సిటీ ఎమ్మెల్యే…

మహాశక్తి యాగంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, సిటీ ఎమ్మెల్యే కుటుంభ సభ్యులతో పాల్గొన్నారు. శ్రీపీఠం మహాశక్తి యాగం పూర్ణాహుతితో కనుల పండగగా ముగిసింది. ఈ వేడుకలో దేశం, రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది పాల్గొన్నారు. నెలరోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో మహా కృతవును దిగ్విజయంగా పరిపూర్ణానంద స్వామీజీ రుత్వికులు నిర్వహించారు. నెల రోజులపాటు 100 కోట్ల కుంకుమార్చన చేయాలని తలపిస్తే మూడు రోజులపాటు ప్రకృతి అనుకూలించకపోయినా 111 కోట్లకు కుంకుమార్చన జరిగింది. బగలాముఖి కోటి […]

IMG_20231212_150352 Exclusive

సామర్లకోట పట్టణంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిభిరం…

సామర్లకోట పట్టణంలో చంద్రమౌళి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాన్సర్, సాధారణ వ్యాధుల ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. స్థానిక పూర్ణ కళ్యాణ మండపంలో ఈ శిబిరాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్, సీనియర్ వైద్యులు డా. చండలాడ అనంత పద్మనాభం రిబ్బను కత్తిరించి శిబిరాన్ని ప్రారంభించారు. హైదరాబాదు కు చెందిన గ్రేస్ ఫౌండేషన్ సహకారంతో ఒక్కో వాహనంలో రూ. 7 కోట్లు విలువచేసే అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన రెండు బస్సులను ఏర్పాటు వాటిద్వారా మహిళలు, […]

d9493c8bd11f9d2de406a18ef7d8c00b_202108 Political

పినపోతు తాతారావు జన్మదిన వేడుకల్లో టీ.డీ.పి. అభిమానులు…

తెలుగుదేశం పార్టీ నాయకులు పినపోతు తాతారావు పుట్టిన రోజు వేడుకలను ఘణంగా నిర్వహించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున జన్మదిన వేడుకలను నిర్వహించి కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాతారావు మాట్లాడుతూ… జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు రాష్ట్ర ప్రగతికి దోహదం చేశాయనీ ఆయన అన్నారు. […]

WhatsApp Image 2023-12-11 at 4.16.52 PM Education / Career

మాతృ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలి…

సామర్లకోటలో గవర్నమెంట్ హై స్కూల్లో ప్రసిద్ధ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి జయంతినో నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత స్ధానిక బచ్చు ఫౌండేషన్ మునిసిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయి రామకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందంర్బంగా అయన మాట్లాడుతూ… విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ మాతృ భాషకు ప్రాధాన్యతనిచ్చి భాషలో నైపుణ్యం సాధించాలని దానితో పాటు భారతీయ భాషలలోని ఔన్నత్యాన్ని గుర్తించి గౌరవించాలని అన్నారు. తద్వారా భాషా […]

WhatsApp Image 2023-12-10 at 8.23.56 PM Culture

సామర్లకోట ఆలయంలో విశేష పూజలు…

సామర్లకోట సత్యనారాయణ పురం సత్తెమ్మ ఆలయం వద్ద జరిగిన విశేష పూజలు, మహాన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పెద్దాపురం ఇంచార్జి తుమ్మల బాబు తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు. ఆ ఆలయ వ్యవస్థాపకురాలు రెడ్డిపల్లి రాజ్యలక్ష్మీ ఆధ్వర్యంలో జరిగిన పూజలలో తుమ్మల బాబు పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మహాన్నదానాన్ని వడ్డించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోరకపూడి చిన్నయ్య దొర, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023-12-09 at 5.58.11 PM Exclusive

గొల్లప్రోలు లో మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్…

గొల్లప్రోలు క్రీస్తుసంఘం ఆధ్వర్యంలో ట్రినిటి హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు రిక్కీ గూటం స్ధానిక ఆర్‌.సి.యమ్‌ చర్చ్ గ్రౌండ్ లో మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్ లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అత్యాధునిక కేన్సర్ పరీక్షలను సుమారు 300 మందికి ఉచితంగా మామోగ్రామ్, పాప్ స్మియర్ వంటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి వారికి మందులు పంపిణీ చేసారు. ఈ క్యాంప్ లో డా. […]

IMG-20231209-WA0018(1) Political

60 రోజులు పాటు జరిగే చైత్ర పోరాటాన్ని విజయవంతం చేయాలి….

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో 60 రోజుల పాటు ప్రజా చైతన్య పోరాటాన్ని నిర్వహిస్తున్నట్లు కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్తా శశిధర్ తెలిపారు. కాకినాడ నగరంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పర్యటించి 67 ఏళ్లు అయిన సందర్భంగా ఆయన సమాధి ఉన్న ముంబైలోని చైత్ర భూమి వద్ద సముద్రంలో సేకరించిన మట్టిని కలిపామని చెప్పారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ…. […]