WhatsApp Image 2023-12-18 at 4.01.14 PM Trending News

ఈ.వీ.ఎం.ల భద్రతా చర్యలను సందర్శంచిన జిల్లా కలెక్టర్…

ఆంద్ర ప్రదేశ్ లో జరగబోయే ఎన్నకల దృష్యా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈ.వీ.ఎం., వీ.వీ. ప్యాట్ గోదామును క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా, రెవెన్యూ అధికారులు, ఎన్నికల అధికారులు, అగ్నిమాపక శాఖల అధికారులు, తదితరులతో కలిసి తనీఖి చేశారు. ఈ.వీ.ఎం.ల భ‌ద్ర‌త‌కు ప‌టిష్టమైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డా. కృతికా శుక్లా ఎన్నిక‌లు, రెవెన్యూ, త‌దిత‌ర‌ శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. ఈ.వీ.ఎం. ల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌కు సంబంధించి చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ […]

WhatsApp Image 2023-12-18 at 3.59.26 PM Kakinada

సూర్యకళ మందిరంలో జరగనున్న కాంగ్రెస్ భారీ సభ…

కాంగ్రెస్ సేవాదళ్ ఏర్పడి వందేళ్లు గడిచిన సందర్బంగా కాకినాడలోని సూర్యకళ మందిరంలో ఈ నెల 29వ తేదీన కాంగ్రెస్ భారీ సభను నిర్వహిస్తున్నామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చెప్పారు. ఆయన మీడయాతో మాట్లాడుతూ… నాటి కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వాతంత్ర సమరయోధులు బులుసు సాంబమూర్తి, మహాత్మా గాంధీల విగ్రహాలతో పాటు వారికి నివాళ్లు అర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అన్నారు. ఏ.ఐ.సి.సి. రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ […]

WhatsApp Image 2023-12-18 at 10.43.46 AM Political

జనసేన, టీ.డీ.పీ. పార్టీలకు భారీ షాక్…

జనసేన, టీ.డీ.పీ. పార్టీల నాయకులు వై.సీ.పీ. లోకి చేరారు. సామర్లకోట మండలం వీకే రాయపురం గ్రామంలో జనసేన, టీ.డీ.పీ. పార్టీ నాయకులు సుమారు 100 వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీ లోకి చేరారు. ఈ సందర్భంగా సీనియర్ వై.సీ.పీ. నాయకుడు తలారి దొరబాబు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దొరబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలను వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అమలు […]

WhatsApp Image 2023-12-17 at 9.44.27 PM Viral

జనసేనలోకి చేరిన వై.సీ.పీ. కార్యకర్తలు…

సామర్లకోట పట్టణ పరిధి 9వ వార్డు పెన్షన్ లైన్ కు చెందిన 60 మంది వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఇంచార్జి తుమ్మల బాబు సమక్షంలో జనసేన లోకి చేరారు. పార్టీ నాయకులు సరోజా వాసు, జానకి రామారావు, మంచెమ్ సాయిబాబులు ఆధ్వర్యంలో ఈ మేరకు పెన్షన్ లైన్లో జనసేన సభ నిర్వహించారు. జనసేనపార్టీ సిద్ధాంతాలను బాబు ప్రజలకు వివరించారు. అధిక సంఖ్యలో దళితులు పాల్గొని జనసేనకు జేజేలు పలికారు.

WhatsApp Image 2023-12-16 at 8.22.00 PM Viral

కాకినాడ జిల్లా ఎస్పీకి మెడల్ ప్రధానం… -డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి-

మంగళగిరిలోని డీ.జీ.పీ. కార్యాలయంలో డిస్క్ అవార్డుల ప్రధానం కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి  కార్యాక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలత డీ.జీ.పీ. రాజేంద్రనాథ్ చేతులు మీదుగా కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అవార్డును అందుకున్నారు. మలో 15 మంది ఎస్పీలకు డీ.జీ.పీ. గోల్డ్ మెడల్స్ అందించారు. 56 మంది కానిస్టేబుల్స్, ఐపీఎస్లకు సిల్వర్ మెడల్స్ ను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ ను పలువురు అభినందించారు. […]

WhatsApp Image 2023-12-16 at 5.31.57 PM Kakinada

దివ్యాంగుల సమస్యలు పరిష్కారం జనసేనతోనే సాద్యం…

కాకినాడ సిటీ సిద్ధార్థ నగర్లో జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, సంయుక్త కార్యదర్శి బడే కృష్ణలు విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంధర్బంగా మీడియాతో మాట్లాడుతూ… జనసేన పార్టీతోనే ఏ.పీ. లో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం సాద్యమని అన్నారు. వారికి ఇచ్చే పించన్ను వై.ఎస్.ఆర్. ప్రభుత్వం 6వేలకు పెంచాలంటూ డిమాండ్ చేశారు. గతంలో వృద్ధులకు ఇచ్చే పింఛను జనవరి నుంచి 3వేలు ఇవ్వనుందన్నారు. […]

WhatsApp Image 2023-12-16 at 1.36.52 PM Exclusive

చెక్కీలు చక్కబెట్టేశారు…!!

అంగన్వాడి కేంద్రాల తాళాలు పగులకొట్టడం ఎంతవరకు సమంజసమని, అంగన్వాడీ కేంద్రాల్లోని సరుకులను మాయం చేశారని అంగన్వాడి రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబిరాణి ఆరోపించారు.

WhatsApp Image 2023-12-16 at 1.19.03 PM Political

వై.సీ.పీ. కి మరో షాక్….

పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వై.సీ.పీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ లోకు చేరారు. సామర్లకోట మండలంలో వెంకటకృష్ణరాయపురంకు చెందిన గొల్లపల్లి సర్వేశ్వరరావు, కుర్ర నారాయణస్వామి ఆధ్వర్యంలో వై.సీ.పీ. కన్వీనర్ వీరభక్తుల కొండబాబు, వీరభద్ర రాజు, మామిడి కొండ ఆధ్వర్యంలో దాదాపు 50 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరినట్లు తెలిపారు. టీ.డీ.పీ. ఎమ్మెల్యే చినరాజప్ప పార్టీ కండువాలతో వారికి స్వాగతం పలికి కండువాలను వేశారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో టీ.డీ.పీ. విజయం […]

OIP (8) Exclusive

పెద్దాపురంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం…

పెద్దాపురం మండలం గోరింటలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని క్రీస్తుసంఘం కృపానిధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ట్రినిటీ హాస్పటల్ డైరెక్టర్, ఆన్ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా ఉచిత మెగా కేన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ట్రినిటీ హాస్పటల్ డైరెక్టర్స్ రిక్కి గూటం, డాక్టర్ కిషోర్ ముఖ్య అతిథులుగా పాల్గొని క్యాంప్ ని ప్రారంభించారు. సుమారు 500 మందికి వివిద రోగాలకు ఉచిత వైద్యాలు నిర్వహించి మందులను పంపిణీ చేసారు. ఈ కార్యాక్రమానికి ట్రినిటీ […]

period_talk Viral

కాకినాడ స్కూల్లో ఋతుక్రమంపై అవగాహన సదస్సు…

కాకినాడపటణం శాంతి నగర్ లో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ఋతుక్రమం పై అవగాహన సదస్సును నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హహెూబిల్ల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ సుష్మ విచ్చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ఋతుక్రమంపై 7వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్దులకు అవగాహన కలపించారు. విద్యార్థులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ అవగాహన కల్పించారు. ఈ కార్యాక్రమంలో హహెూబిల్ల,రామకృష్ణ సేవా సమితి […]