WhatsApp Image 2023-12-22 at 1.58.32 PM Viral

కాకినాడలో చోటు చేసుకున్నఘోర ప్రమాదం…

కాకినాడ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ పైప్ లైన్లు వేయడంలో ఉపయోగపడే ఫైబర్ షీట్లను కాకినాడ జగన్నాధపురం ఏటుమొగా ప్రాంతంలో ఖాళీ స్థలంలో కొన్ని సంవత్సరాలుగా నిల్వ ఉంచ్చారు. కాని కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు వాటిని అంటించేసారు. దానితో దాని చుట్టురూ మంటలు చెలరేగి ప్రమాదానికి దారి తీసింది. స్థానికుల సమాచారంతో సమీప అగ్ని మాపక అధికారులు ఘటనా స్తలానికి వచ్చి చెలరేగుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కొంతమంది ఆకతాయిలు ఫైబర్ మెటీరియల్లను సిగరెట్టు […]

WhatsApp Image 2023-12-22 at 9.15.55 AM Trending News

తునిలో ఇంటికి మీ దివ్య కార్యక్రమం…

తుని పట్టణంలో 14వ వార్డులో మీ ఇంటికి మీదవ్య కార్యక్రమాన్ని నివర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ వర్గ టీ.డీ.పీ. ఇంచార్జ్ యనమల దివ్య విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతీ ఇంటిని సందర్శించి టీ.డీ.పీ, జనసేన పార్టీలు కలిసి చేసిన మినీ మేని ఫెస్టోలో ఆంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడతూ… జరగబోయే ఎన్నికల్లో టీ.డీ.పీ, జనసేన లను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీ.డీ.పీ. ఇంచార్జ్ […]

WhatsApp Image 2023-12-21 at 9.14.39 PM Trending News

రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చండి… -వంగా గీతా విశ్వనాథ్-

కాకినాడ జిల్లాలో ముఖ్యమైన మూడు రాష్ట్ర రహదారులు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రలయిన పంచారామక్షేత్రం,అష్టదశశక్తిపీఠo, గయాక్షేత్రం,దత్తక్షేత్రములను కలుపుతూ వర్తక వాణిజ్యపరంగా మూడు జిల్లాలను కలుపుతూ ప్రధానమైన ఈ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర రాష్ట్ర రహదారుల శాఖ మాత్యులు నితిన్ గట్కారికి ప్రతిపాదనలు సమర్పించారు. ఈ ప్రతిపాదనలపై మంత్రి స్పందించి కేంద్ర రాష్ట్ర రహదారుల శాఖ సంబంధిత అధికారులకు ప్రతిపాదనలనకు సంబంధించి రిపోర్టు తయారు చేయవలసినదిగా ఆదేశాలిచ్చారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా భారత దేశ ప్రధాన […]

WhatsApp Image 2023-12-21 at 8.04.49 PM (1) Exclusive

పిఠాపురంలో అంగన్ వాడీల నిరసన…

అంగన్వాడి వర్కర్ల సమస్యలపై పది రోజులగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి వర్కర్లు, కార్యకర్తలు నిరసన చేస్తున్నారు. అయినా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి చలనం కలగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా వారందరూ చెవిలో పువ్వులు పెట్టుకొని పిఠాపురం లోని ఎం.ఆర్.ఓ. కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఆంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు అంగన్వాడి వర్కర్లకు ఇచ్చిన హామీలను తక్షణనమే నెరవేర్చాలని తెలిపారు

WhatsApp Image 2023-12-19 at 12.44.15 PM Viral

ఇక ప్రభం’జనమే’…!

ఈనెల 29వ తేదీన కాకినాడలోని సూర్యకళ మందిరంలో కాంగ్రెస్ పార్టీ భారీ సభను నిర్వహిస్తున్నామని ఈ సభలో రాష్ట్రానికి చెందిన నాయకులతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చెప్పారు. కాంగ్రెస్ సేవాదళ్ ఏర్పడి వందేళ్లు పూర్తి అయిన సందర్భంగా నాటి కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వాతంత్ర సమరయోధులు బులుసు సాంబమూర్తి, మహాత్మా గాంధీల విగ్రహాలతో పాటు వారికి నివాళులర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు […]

WhatsApp Image 2023-12-18 at 4.18.16 PM Kakinada

ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాంలో భాగంగా కాకినాడలో బైక్ ర్యాలీ…

కాకినాడలో జరగబోయే సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం (S.V.E.E.P.) లో భాగంగా ఈనెల 20వ తేదీన బైక్ ర్యాలీను నిర్వహిస్తున్నట్లు ఆ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు తెలిపారు. బైక్ ర్యాలీ ఉదయం తొమ్మిది గంటలకు కాకినాడ వివేకానంద పార్కు నుంచి ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం, తదితర ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించి భానుగుడి మీదుగా మిలటరీ రోడ్డులోని శారదా దేవి ఆలయం వద్దనున్న నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకుంటారని అన్నారు. […]

WhatsApp Image 2023-12-18 at 5.05.08 PM Viral

మెడికల్ రిప్స్ సమ్మెను విజయంతంచేయాలి… -ఎ.పి‌.ఎం‌.ఎస్.ఆర్.యు. నేతలు-

ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు ఈ నెల 20 తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ కాకినాడ బ్రాంచ్ నేతలు తెలిపారు. తదనంతరం రాలీ నిర్వహించి ఇంద్రపాలెం వంతెన అంబేడ్కర్ విగ్రహం వద్ద పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, యూనిట్ కార్యదర్శి ఎ.ఆర్.సి. వర్మ లు మాట్లాడుతూ… సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976 […]

WhatsApp Image 2023-12-18 at 4.18.16 PM Kakinada

ఓటుపై అవగాహనపై రంగవల్లుల పోటీలు.. -సీ.హెచ్. నాగ నరసింహారావు-

రాష్ట్రంలో రాబోయే ఎన్నికల దృష్య జనాల్లో ఓటు హక్కు వినియోగంపై అవగాహన పెంచేందుకు మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహిస్తున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు చెప్పారు. ఆయన నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… స్థానిక ఆనందభారతి గ్రౌండ్స్ లో ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో గెలిచిన విజేతలకు ప్రథమ, […]