OIP (7) Kakinada

పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం షెడ్యుల్ కరార్…

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార యాత్రకు శనివారం శ్రీకారం చుట్టనున్నారని వెళ్లడించారు. వారాహి విజయభేరి యాత్ర పేరిట నిర్వహించనున్న ఎన్నికల ప్రచారానికి శనివారం మధ్యాహ్నం గం. 12. 30 నిమిషాలకు పిఠాపురం చేరుకుంటారు. హెలీప్యాడ్ నుంచి నేరుగా పిఠాపురంలో కొలువై ఉన్న శక్తి పీఠం పురుహుతికాదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం గం. 1.30 నిమిషాలకు దత్త పీఠాన్ని దర్శించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు […]

WhatsApp Image 2024-03-29 at 8.27.52 PM Political

రాజపూడి సర్పంచి ఉప సర్పంచ్ టి.డి.పి. లో చేరిక…

కాకినాడ జిల్లాలోని రాజపుడి లో వై.ఎస్.ఆర్.సీ.పీ పార్టీ కి భారీ షాక్ తగిలింది. ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ భూసాల విష్ణుమూర్తి, వారి సోదరులు బాబురావు, ఉప సర్పంచ్, పితాని నూక రత్నం, వార్డు మెంబర్ కర్నాటి వీరబాబు, తదితరులు దాదాపుగా 100 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విడిచి జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఆయన వారికి […]

pawan-kalyan-latest-hd-images-zsde-lg Kakinada

పిఠాపురం నుంచే జనసేనాని ఎన్నికల ప్రచారం ప్రారంభం…

జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారాన్ని ఈ నెల 3వ తేదీ నుండి ప్రారంభించనున్నారు. రెండు వారాలపాటు తన తొలి విడత ఎన్నికల ప్రచారంలో జనసేన అభ్యర్థులు పోటీ చేసి స్థానాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తూ తన ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈనెల 30వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. పిఠాపురం కేంద్రంగా రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు జనసేనాని ప్రణాళికలు రూపొందించారు. తాను స్వయంగా పోటీ చేసే పిఠాపురం […]

12192021023948n32 Viral

కొడవలి బౌద్ధ క్షేత్రం వద్ద గ్రావెల్ త్రవ్వకాలు నిలిపివేత…

కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు మండలం కొడవలి బౌద్ధ క్షేత్రానికి సమీపంలో గ్రావెల్ తవ్వకాలను మధ్యంతర ఉత్తర్వులతో నిలుపుదల చేసిన హైకోర్టు విచారణ పట్ల పౌర సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. పురావస్తు శాఖ అనుమతి లేకుండా గ్రావెల్ తవ్వకాలను చేపట్టడం వలన చారిత్రక బౌద్ధ క్షేత్రానికి ముప్పు ఏర్పడటం జరిగిందన్నారు. చారిత్రక ప్రదేశాలకు 200 మీటర్ల దూరం వరకు తవ్వకాలు చేయకూడదన్న నియమాలను కాదని అధికారులు అనుమతులు ఇవ్వడం దురదృష్టకరమన్నారు. ఈ అంశంపై సంఘం శరణం […]

WhatsApp Image 2024-03-22 at 5.04.05 PM Viral

కెనాల్ పై అనధికార వంతెనల నిర్మాణం…!!! -పౌరసంక్షేమసంఘం-

సామర్లకోట జాతీయ రహదారి కెనాల్ పై అనధికారికంగా రోజుల వ్యవధిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బ్రిడ్జీలు నిర్మించడం జరుగుతున్నదని పౌరసంక్షేమసంఘం పేర్కొంది. కాని జిల్లా యంత్రాంగం ఏమీ తెలియనట్టు దృతరాష్ట్ర చందం కావడం దురదృష్ట కరమని పౌర సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. 2005 లో అనుమతులు లేకుండానే సిమెంటు తూరలు వేయగా నాలుగు ప్రాంతాల్లో సిమెంటు తూరల మార్గాలు ఏర్పాటు అయ్యాయని అదే త్రోవలో మేడలైన్ అక్రమ వంతెన ఏర్పడిందన్నా రు. ఇప్పుడు సిమెంటు […]

WhatsApp Image 2024-03-20 at 9.13.50 PM Andhra Pradesh

టీ.డీ.పీ. లో చేరిన మల్లిసాలగ్రామ వై.సీ.పీ. నాయకులు…

ఎన్నికలు సమీపిస్తుండడంతో కాకినాడ జిల్లాలో జగ్గంపేట మండలంలో గల మల్లిసాల గ్రామానికి చెందిన పలువురు వై.ఎస్.ఆర్.పీ. నాయకులు టీ.డీ.పీ. లో చేరారు. నవీన్ సమక్షంలో వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో టీ.డీ.పీ., జనసేన, బీ.జే.పీ. ఉమ్మడి పార్టీ ని గెలిపించి అధికారాన్ని కట్టబెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చట్రాతి జగ్గారావు, బండారు పాండవులు, మట్టే సింగర పద్మరాజు, నక్కరాజు సూరిబాబు, కర్రీ […]

WhatsApp Image 2024-03-19 at 3.30.35 PM Culture

తోలుబొమ్మలాట కళను కాపాడండి… -జీవశాస్త్ర ఉపాధ్యాయులు గోవిందరాజు-

ప్రపంచంలో అతి పురాతన కళలలో తోలుబొమ్మలాట ఒకటి. ఇది అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. పూర్వం అశోకుని కాలంలో శివాజీ పరిపాలించే సమయంలో, భాగవతంలో భరతుడు రాసిన నాట్య శాస్త్రంలో ,శ్రీకృష్ణదేవరాయల కాలంలో, తోలుబొమ్మలాట గురించి ప్రస్తావించడం జరిగింది. ఇటువంటి కళ అంతరించిపోకుండదనే ఉద్దేశంతో కాకినాడ జిల్లాకు చెందిన మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, నూకాలమ్మ గుడి చందుర్తి పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పి. గోవిందరాజులు అనేక రకాల తోలుబొమ్మలు తయారుచేసి పాఠాలను బోధిస్తున్నారు.   […]

WhatsApp Image 2024-03-16 at 6.36.10 PM (1) Exclusive

జగ్గంపేటలో ఘనంగా పొట్టి శ్రీరాముల జయంతి కార్యక్రమం…

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను కాకినాడ జిల్లాలో జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా విచ్చేసారు. తొలత ఆయన అమరజీవి పొట్టి శ్రీరాములు, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం అక్కడకు విచ్చేసిన వారికి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన […]

WhatsApp Image 2024-03-15 at 6.42.56 PM Trending News

స్వచ్ఛ వినియోగదారుల సేవలు విస్కృతం చేయాలి… -పౌరసంక్షేమసంఘం-

సామాన్య వినియోగదారులకు స్వచ్ఛసేవ చేసే వారినిగుర్తించి ప్రోత్సహించాలని పౌరసంక్షేమ సంఘం పిలుపును ఇచ్చింది. వినియోగ దారుల రక్షణ చట్టం ప్రయోజనాలపై ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రభావితం చేసిన దివంగత పి.ఎస్.ఆర్. కె. తిమ్మాజీ రావు హేజీబు సత్యనారాయణ వినియోగ దారుల చైతన్యం కోసం అహర్నిశం తమ శక్తి సామర్ధ్యాలతో పునాదులు వేసిన మహనుభావులని పేర్కొన్నారు. పిఠాపురం ప్రాంతం నుండి జిల్లా స్థాయిగా వివిధ మండలాల్లో మహిళలతో వంట గ్యాస్ వినియోగ దారుల సంఘాలను విస్క్రుతం చేసి […]