నగర పాలక సంస్థలో దిగువ అధికారులను బదిలీ చేయాలి…
కాకినాడ నగర పాలక సంస్థలో గత రెండేళ్లుగా ముగ్గురు కమీషనర్లు మారారని క్రింది స్థాయి కమీషనర్లు ఇతర విభాగ అధికారులు ఉద్యోగులు బదిలీ కావడంలేదని పౌరసంక్షేమ సంఘం పేర్కొంది. గత ఆరేళ్లుగా కార్పోరేషన్ లో ఈ తీరు కొనసాగు తున్నదన్నారు. క్రింది స్థాయిలో అంతర్గత బదిలీలు కూడా జరగడం లేదన్నారు. ఈ తీరు వలన పౌర సమస్యల పరిష్కారంలో జవాబు దారీతనం ప్రధాన సమస్యలను నివృత్తి చేయడంలో పారదర్శకత పూర్తిగా కరువయ్యిందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 2నెలలవుతున్నా… […]









