corp_1095 Exclusive

నగర పాలక సంస్థలో దిగువ అధికారులను బదిలీ చేయాలి…

కాకినాడ నగర పాలక సంస్థలో గత రెండేళ్లుగా ముగ్గురు కమీషనర్లు మారారని క్రింది స్థాయి కమీషనర్లు ఇతర విభాగ అధికారులు ఉద్యోగులు బదిలీ కావడంలేదని పౌరసంక్షేమ సంఘం పేర్కొంది. గత ఆరేళ్లుగా కార్పోరేషన్ లో ఈ తీరు కొనసాగు తున్నదన్నారు. క్రింది స్థాయిలో అంతర్గత బదిలీలు కూడా జరగడం లేదన్నారు. ఈ తీరు వలన పౌర సమస్యల పరిష్కారంలో జవాబు దారీతనం ప్రధాన సమస్యలను నివృత్తి చేయడంలో పారదర్శకత పూర్తిగా కరువయ్యిందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 2నెలలవుతున్నా… […]

kkd Exclusive

కాకినాడలో ఐదవ శనివారం ఘనంగా డొక్కా సీతమ్మ అన్నధాన కార్యక్రమం…

డొక్కా సీతమ్మ అన్నపూర్ణ దేవి సేవా సంఘం ఆధ్వర్యంలో కాకినాడ హరీష్ స్పోర్ట్స్ వద్ద జరుగుతున్న మంచి భోజన కార్యక్రమం శనివారం జరిగింది. గత ఐదు వారాలుగా హరీష్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్ ఆధ్వర్యంలో ఐదవ శనివారం కూడా కొనసాగింది. నాలుగు రకాల స్వీట్స్, గారులు, వెజిటేబుల్ బిర్యానీ, పులిహార, మూడు రకాల కూరలు, సాంబార్ మంచి పెరుగుతో విందు భోజనంలా సాగింది. దాదాపు 250 మందికి పైగా విందు భోజనం ఆరగించి సంతోషం […]

exl Exclusive

తిరుమలలో వెయ్యికాళ్ల మండపం పునఃనిర్మించాలి…

తిరుమలలో14వ శతాబ్దం1472 నందు నిర్మిత మైన వెయ్యి కాళ్ళ మండపాన్ని 20 వ శతాబ్దంలో 2003లో తొలగించడం జరిగందని శతాబ్దాల చరిత్రను తిరిగి పునః నిర్మాణంచేసే ప్రక్రియను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని స్వయంభు కాకినాడభోగిగణపతి పీఠం కోరింది. శనివారం ఉదయం సుప్రభాత వేళలో పీఠం ప్రాంగణం నందు తిరుమలశ్రీవారి పాదాల వద్ద గోవిందుని 43వ సహస్ర నామ జపయజ్ఞ పారాయణలో సంకీర్తన నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కలశాలకు విష్వక్సేన పూజలతో […]

hemanth kuamr Exclusive

గ్రూప్-1 ఎంపిక విధానం పై ఎమ్మెల్యే విష్ణుకుమార్ కు లేఖ…

గత ప్రభుత్వంలో గ్రూప్ 2 కు 1:100 అమలు చేసి, గ్రూప్-1 అభ్యర్థులను ఇబ్బంది పెట్టిన నిరుద్యోగ యువతకు న్యాయం కోరుతూ.. గ్రూప్-1 ఎంపిక విధానం 1:100గా మరల ప్రకటించాలని, స్థానిక ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కి ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ వినతి పత్రాన్ని అందించారు. 2023 జనవరి 22న జరిగిన పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష అనంతరం ,మిగతా పరీక్షలు కు ఉన్న న్యాయపరమైన సమస్యలను […]

kakinada Exclusive

కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం…

కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరానికి న్యాయవాదులు నుంచి మంచి స్పందన లభించింది. కాకినాడకు చెందిన క్లోవే డెంటల్ హాస్పిటల్, డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ సంయుక్తంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి కాకినాడ బార్ అసోసియేషన్ భవనం నందు ఈ శిబిరం జరిగింది. న్యాయవాదులందరూ కంటి పరీక్షలు, దంత పరీక్షలు చేయించుకుని తగిన సలహాలు పొందారు. కంటికి వివిధ పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు అందజేశారు. పంటి […]

dokka 2 Exclusive

కాకినాడ లో డొక్కా సీతమ్మ అన్నపూర్ణాదేవి అన్నదాన సిభిరం…

కాకినాడ హరీష్ స్పోర్ట్స్ వద్ద డొక్కా సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం ఘనంగా జరిగింది. ప్రతి శనివారం ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. విందు భోజనం మాదిరిగా బూరి, బెల్లం జాంగ్రీ, కోటయ్య కాజా, బందర్ నేతి మిఠాయి నాలుగు రకాల స్వీట్లు, పులిహార, వివిధ రకాల కూరలు, సాంబారు, పెరుగుతో అన్నదానం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ హాజరై అన్నప్రసాదాలు స్వీకరించారు. డొక్కా సీతమ్మ […]

dkdkd Exclusive

కాకినాడ లో ప్రగతి అజెండా రూపకల్పన కోసం కృషిచేయాలి…

కాకినాడ జిల్లా కాకినాడ నగరలోని పాలక సంస్థలో ప్రగతి అజెండా రూపకల్పన కోసం అన్ని రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు ప్రముఖులతో అఖిలపక్షం నిర్వహించాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు వినతిపత్రం దాఖలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు ప్రత్యేక కార్యదర్శిగా వున్న ముద్దాడ రవిచంద్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా వున్న సమయంలో కార్పోరేషన్ […]

fjfjfjfjff;' Kakinada

వృద్ధుల కోసం వివేకానంద విగ్రహం గేటును తెరావాలి…

కాకినాడ నగరంలో కుళాయి చెరువుపార్కు ఆవరణ లోని స్వామి వివేకానంద కాంస్య విగ్రహం వద్ద జవహర్ వీధిగేటు, బాదంవారి వీధిలో కరెంటు కార్యా లయం ప్రక్కనున్న గేటు, పార్కు వేళల ప్రకారం తెరిపించాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. కాకినాడ కలెక్టరేట్ ప్రజా పిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఆర్.డి.ఓ. ఇట్ల కిషోర్ కు పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్ల పూడి రమణరాజు వినతీపత్రం అందజేశారు. కరోనా సమయంలో మూసివేసిన జవహర్ వీధి గేటు తెరవకపోవడం […]

kakinada Exclusive

8గ్రామాల విలీనంతో గ్రేటర్ కాకినాడ ఏర్పాటు చేయాలి…

ఇంద్రపాలెంలో పౌర ప్రతినిధుల సమావేశాన్ఇ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… జిల్లాకేంద్రంలో నగర పాలక సంస్థ పౌర సౌకర్యాలు లేకుండా 13 సంవత్సరాల నుండి నిర్వీర్యం అవుతున్నాయని అన్నారు. 8అర్బన్ గ్రామాల ప్రగతి అత్యంత దుర్భరంగా మారిందన్నారు. 2017లో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల తరుణంలో గ్రామ రికార్డులు వెనక్కి వెళ్లిన సాంకేతిక అంశాలుగా విలీనం నిలిచినం దున టెక్నికల్ ఇబ్బందులు లేకుండా నగర పరిధికి తక్షణం తీసుకురావాల్సిన అత్యవసరాన్ని ప్రభుత్వం గుర్తించాన్నారు. తూర్పు గోదావరి జిల్లా […]

WhatsApp Image 2024-07-12 at 8.36.10 AM Kakinada

వలసపాక కు అందని అర్బన్ సౌకర్యాలు…!!!

కాకినాడ పరిధిలో వలసపాక ప్రాంతం ఉన్నప్పటికీ… అక్కడికి కార్పోరేషన్ పౌర సౌకర్యాలు అందక వలసపాకల ప్రగతి నిర్వీర్యం అవుతుందని స్థానిక పౌర సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. వలసపాక పంచాయతీ ఆవరణలో పౌర సంక్షమసంఘం సమావేశిన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… కాకినాడ పరిసర 8 అర్బన్ గ్రామాల విలీన సాధనకు సమితిగా ఏర్పడి ప్రభుత్వం వద్దకు దశల వారీగా ప్రజల భాగస్వామ్య ప్రణాళిక తో ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళాలని నిర్ణయించాయి. వాటిపై ఉన్న స్టే […]