WhatsApp Image 2024-02-15 at 1.36.28 PM Viral

గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మె కై సిద్ధం కండి…

బీ.జే.పీ. ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని రైతు కార్మిక ప్రజా అనుకూల విధానాలకే పోరాడాలని సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పిలుపునిచ్చాయి. ఈ పిలుపును కాకినాడ జిల్లాలో పూర్తిస్థాయిలో అమలుపరిచేందుకు ఏ.ఐ.టీ.యు.సీ., బీ.కే.ఎం.యు., ఏ.ఐ.కే.ఎస్. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏ.ఐ.టీ.యూ.సీ. సీనియర్ నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ది రెడ్ల సత్యనారాయణ అధ్యక్షతన సమ్మె వాల్ పోస్టర్ ను సామర్లకోటలోని విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాలు వద్ద […]

WhatsApp Image 2024-02-15 at 2.05.55 PM Viral

నిర్మాణ కార్మికుల బ్రతుకులకు భరోసా కరువైంది…

సామర్లకోట తాపీ పనివారాల సంఘం అధ్యక్షులు దూదింపూడి రాజు ఇటీవలే అనారోగ్యం కారణంగా మృతి చెందారు. ఏ.పీ. బిల్డింగ్ & కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఏ.ఐ.టీ.యూ.సీ. జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ది రెడ్ల సత్యనారాయణ, తదితరులు కలిసి సామర్లకోటలో ఉంటున్న రాజు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. ముందుగా దూదింపుడి రాజు చిత్రపటానికి పూలతో నివాళులర్పించి, జోహార్ కామ్రేడ్ దుదింపూడి రాజు, జోహార్ అంటూ నినాదాలు చేశారు. సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ… […]

WhatsApp Image 2024-02-15 at 3.33.38 PM Exclusive

వైభవంగా శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట…

కాకినాడ నగరం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. సాంబమూర్తి నగర్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబ సభ్యుల విరాళంతో నిర్మించిన శ్రీ వైభవ వెంకతేశ్వర స్వామి ప్రతిష్ట కార్యక్రమం అత్యం కన్నుల వైకుంఠంగా ప్రముఖ దేవాలయాల నుండి వచ్చిన రుత్విక్ ల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ […]

WhatsApp Image 2024-02-15 at 3.29.46 PM Exclusive

కోనసీమకే తలమానికం…

అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ను 45 కోట్ల రూపాయలతో అత్యాధునికంగా నిర్మిస్తున్నట్లు ఆర్టిసి ఎండి ద్వారకా తిరుమలరావు అన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తో కలిసి అమలాపురం ఆర్ టిసి డిపో లో ఆధునిక బస్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మంజూరైన ఐదు కోట్ల తో పాటు మరో మూడు కోట్లు వెచ్చించి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.

WhatsApp Image 2024-02-15 at 9.33.53 AM Exclusive

కాకినాడలో తిరుమల శ్రీవారి లడ్డూ గుబాళింపు…

కాకినాడ నగరంలో తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ పరిమళ సువాసనలు వెదజల్లాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కాకినాడ నగరానికి సుమారు 50 వేల లడ్డూలు ప్రత్యేక వాహనంలో కాకినాడ చేరాయి. దీంతో గుడారగుంట లక్ష్మి హాస్పిటల్ వెనుకున్న సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గెస్ట్ హౌస్ ప్రాంగణం పవిత్ర ప్రదేశం లో ఈ లడ్డూలను దిగుమతి చేసుకున్నారు. దిగుమతి చేసుకున్న లడ్డూలను సుమారు రెండువందల మంది మహిళలు నిష్టగా ప్రత్యేక ప్యాకింగ్ చేసి […]

Vishwaroop Political

నూతన బస్ కాంప్లెక్స్ శిలాఫల ఆవిష్కరనలో మంత్రి విశ్వరూప్…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సుమారు రూ 45 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటుచేయనున్న నూతన బస్ కాంప్లెక్స్ టెర్మినల్ భూమి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్, ఏ.పీ.ఎస్. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్. ద్వారకా తిరుమలరావు, జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే. గోపీనాథ్ రెడ్డి లు ముఖ్య అతిథులగా విచ్చేసారు. మొదట శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించి భూమి పూజ నిర్వహించారు. ఈ […]

WhatsApp Image 2024-02-14 at 3.50.11 PM Education / Career

గోడి గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ…

అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో గోడి గురుకుల పాఠశాలలో రానున్న పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థిని, విద్యార్థులకు సర్వతమ్మ ముత్యాలు చారిటబుల్ ట్రస్ట్ తరుపున ట్రస్ట్ సెక్రటరీ తాళ్ళ సత్యనారాయణ మూర్తి మోటివేషన్ క్లాస్ ఇవ్వడం జరిగింది. అనంతరం పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు పరీక్షలకు అవసరం అయిన పాడ్స్ మరియు పెన్ లను 125 మంది పదోవ తరగతి చదువుతున్న విద్యార్థులకు అందించేసారు. ఈ సందర్బంగా ఇరువురు ప్రిన్సిపాల్స్ టీ.ఎస్.ఎన్. మూర్తి సేవలను కొనియాడుతూ […]

download Exclusive

ఎస్పీ, ఏఎస్పీలతో నూతన డీ.ఐ.జీ. విశాల్ గున్ని సమావేశం…

విశాఖ రేంజ్‌ నూతన డీ.ఐ.జీ. గా విశాల్ గున్నిఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన్ని విశాఖపట్నం రేంజ్ పరిధిలోని అదనపు ఎస్పీలు, ఏఎస్పీలు మర్యాధపూర్వకంగా కలిసి అభినందనలు తెలియచేసారు. ఇందులో భాగంగా మన్యం పార్వతిపురం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు సంబంధంచి శాంతి భద్రతలు, కమ్యూనిటీ పోలీసింగ్, తదితర విషయాలపై అధకారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ… త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్య ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని, ప్రశాంతి వాతావరణంలో ఎన్నికలను నిర్వహించే విదంగా […]

WhatsApp Image 2024-02-14 at 9.14.48 AM Knowledge

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం…

బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం లో ఉన్న శ్రీ సత్య సాయి విద్యాసంస్థ ప్రాంగణంలో రహదారి భద్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆటో క్యాబ్ డ్రైవర్లకు, లారీ డ్రైవర్లకు, స్కూలు బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతలపై, నియమాలు పై రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా రవాణా శాఖ అధికారులు మాట్లాడుతూ… రోడ్లపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు వహించాలని లేనిచో ప్రమాదాలకు తావు తీస్తుందని తెలిరు. ఎవరయినా రోడ్డు నియమనిభందనలను పాటించకపోతే […]

WhatsApp Image 2024-02-13 at 2.06.53 PM Exclusive

దేశవ్యాప్త బంద్ గోడపత్రిక ఆవిష్కరణ…

రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని ఏర్పాటు చేయాలని, కౌలు రైతులకు పంట రుణాలు, ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం 26,000 చెల్లించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం భూ యజమానితో సంబంధం లేకుండా కల్పించాలని, తదితర సమస్యలను పరిష్కారించాలని కోరుతూ ఫిబ్రవరి 16వ తేదీన గ్రామీణ బంద్, ట్రాన్స్ పోర్ట్ సమ్మె సందర్బంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో గోడ పత్రికను అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల […]