WhatsApp Image 2024-02-16 at 2.12.01 PM Exclusive

రాజ శ్యామల యాగం చేపట్టిన టీడీపీ అధినేత…

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజ శ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుందని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ యాగ నిర్వహణలో 50 మంది రిత్వికులు పాల్గొన్నారు. రాజ శ్యామల యాగంలో భాగంగా మూడు రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. […]

WhatsApp Image 2024-02-16 at 4.38.30 PM Viral

పెద్దాపురం మండలంలో విషాదం…

కాకినాడ జిల్లా పెద్దపురం మడలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పెద్దాపురం ఆర్.డీ.వో. కార్యాలయం పక్కన నిర్మాణంలో ఉన్న భవనం పై నుండి జారి చేదులూరి నాగు అనే భవన నిర్మాణ కార్మికుడు క్రిందకి పడిపోయాడు. దానితో అతనికి తీవ్ర గాయలయ్యాయి. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలుకున్న అధికారులు ఘటనా స్థాలానికి చేరుకుని భాదితుడిని ఆటోలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని ఎస్.ఐ. వి. సురేష్ తెలిపారు.

akshay-kumar-1-1585464872 Movies

అబుదాబిలో ఆ ఆలయ ప్రారంభోత్సవంలో అక్షయ్ కుమార్…

అబుదాబిలో నిర్మించిన మొదటి హిందూ రాతి ఆలయ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ వేడుకలో పాల్గొనడం తనకు ఆశీర్వాదం అని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన బాప్స్ హిందూ మందిర్ శాస్త్రీయ సాంకేతికతలతో కూడిన పురాతన నిర్మాణ పద్ధతులను ఉపయోగించి నిర్మించారని అన్నారు. అబుదాబిలో బాప్స్ స్వామినారాయణ ఆలయ ప్రారంభోత్సవంలో భాగమైనందుకు ఆశీర్వదించబడ్డానన్నారు. తనకు ఎంతో చారిత్రాత్మకమైన క్షణమని అన్నారు. ఈ ప్రారంభోత్సవంలో నటులు […]

WhatsApp Image 2024-02-16 at 10.16.27 AM Exclusive

వైఎస్‌ఆర్‌సీ ప్రభుత్వానికి ఉద్యోగులు జలక్‌…!!!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలవుతున్నా ప్రభుత్వం నేటికి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మార్గం చూపకపోవడం శోచనీయమని ఈ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పట్టడం జరిగిందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షులు జి రామ్మోహన్ రావు పేర్కొన్నారు.

WhatsApp Image 2024-02-15 at 5.46.17 PM Exclusive

సకల సౌకర్యాలతో సేవలందించనున్న ట్రినిటీ ఆసుపత్రి…

పవరలో నిర్మించిన ట్రినిటీ మల్టీస్పెషాలిటి ఆసుపత్రి మొదటి వార్షిక వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కౌశిక్ మాట్లాడుతూ… ఈ ఏడాది చివరిలోగా ట్రినిటీ ఆసుపత్రిలో అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నమని తెలిపారు. ఆసుపత్రి ప్రారంభమైన ఏడాదిలోనే 1200 మంది ఇన్ పేషెంట్లు, 8వేల మంది ఔట్ పేషెంట్లకు వైద్య సేవలు అందించామన్నారు. అందులో 800 సర్జరీలకు గాను సుమారు 300 సర్జరీలు ఆరోగ్యశ్రీలోనే […]

WhatsApp Image 2024-02-15 at 7.58.03 PM Exclusive

గుంటూరులో ఘనంగా వాలంటీర్ల అభినందన కార్యక్రమం…

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్న వాలంటీర్ల ఉత్తమ సేవలకు గాను వారికి అవార్డులు ఇవ్వడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డా.కృతికాశుక్లా పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వరుసగా 4వ ఏడాది వాలంటీర్లకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సీ.ఎం. జగన్ మోహన్ రెడ్డి విచ్చేసారు. ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులను ప్రధానం చేసారు. […]

WhatsApp Image 2024-02-15 at 5.46.07 PM Exclusive

చేయూత స్వచ్ఛంద సేవాసంస్థ సేవలు అభినందనీయం…

చేయూత స్వచ్ఛంద సేవాసంస్థ సమాజానికి అందిస్తున్న సేవా కార్యక్రమాలతో ఎంతో మంది లబ్ది పొందుతున్నారు. ఆ సంస్థకు తన వంతు సహకారాన్ని అందించాలన్న ఆశయంతో సోల్మేట్స్ వ్యవస్థాపకులు, రోటరి గోల్డెన్ జూబ్లి క్లబ్ పూర్వాధ్యక్షులు బి. అజయ్ రెడ్డి యాభైవేల రూపాయల చెక్కును బ్రదర్ షఫీ ద్వారా చేయూత వ్యవస్థాపకులు రవికి అందజేసారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ… సోల్మేట్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను తాము నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే మూడు సంవత్సరాల పాటు క్రమం […]

WhatsApp Image 2024-02-15 at 6.08.29 PM Exclusive

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏల్లవుతున్నా ప్రభుత్వం నేటికి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మార్గం చూపకపోవడం శోచనీయమని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏ.పీ. ఎన్జీవో అధ్యక్షులు జి. రామ్మోహన్ రావు పేర్కొన్నారు. ఈ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పట్టడం జరిగిందని ఆయన అన్నారు. తమ న్యాయపరమైన డిమాండల పరిష్కారం కోసం ఏ.పీ. ఎన్జీవో, జే.ఏ.సీ. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో దశల వారి ఉద్యమం చేపట్టారు. […]

WhatsApp Image 2024-02-15 at 5.27.56 PM Political

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లను పరిశీలించిన కలెక్టర్ కృత్తికా శుక్ల…

కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం, అందలి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు పారదర్శకంగానూ, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల తెలిపారు. గురువారం రోడ్లు భవనాల శాఖ రెవెన్యూ అధికారుల సమన్వయంతో రూపొందించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లను భద్రపరిచే ఇనుప గెడంచీలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని పార్లమెంటరీ ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జరిగే పోలింగ్ ప్రక్రియ లో జిల్లాలో ఉన్న […]

WhatsApp Image 2024-02-15 at 1.36.05 PM Viral

కొప్పుల వెలమ సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ…

కాకినాడలోని టీ.డీ.పీ.-జనసేన ఉమ్మడి కాకినాడ ఎం.పీ. అభ్యర్థి సానా సతీష్ బాబు క్యాంప్ కార్యాలయంలో ఆంధ్ర కొప్పుల వెలమ సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం లాంఛనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానకి సంఘం జాతీయ కన్వీనర్ రావు సంబంగితో పాటు ఇతరుల సభ్యులతో కలిసి సానా సతీష్ బాబు పాల్గొని క్యాలెండరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సంఘం సభ్యులకు తనవంతు సహాయసహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని భరోస ఇచ్చారు. వారందరూ తనకు […]