WhatsApp Image 2024-02-29 at 7.49.30 AM Political

పెద్దాపురంలో గెలుపెవరిది..? చినరాజప్ప హ్యాట్రిక్ కొట్టేనా ?

పెద్దాపురం నియోజకవర్గ వై.సీ.పీ., టీ.డీ.పీ. అభ్యర్థులెవరో తేలింది. దవులూరు దొరబాబు వై.సీ.పీ., నిమ్మకాయల చినరాజప్ప టీ.డీ.పీ. బరిలో దిగుతున్నారు. 2014, 2019లో చినరాజప్ప వరుసగా గెలిచిన విషయం తెలిసిందే. 2014లో చంద్రబాబు ప్రభుత్వంలో హోం మంత్రిగా పని చేశారు. హ్యాట్రిక్ కోసం చినరాజప్ప తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తుండగా… వై.సీ.పీ. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ దొరబాబు ఓట్ల వేటలో ఉన్నారు. బీ.జే.పీ., కాంగ్రెస్ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.

hqdefault (4) Trending News

లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు విడుదల చేయాలి…

ప్రభుత్వ అకాడమీ, ప్రామాణికమైన పుస్తకాలు అందుబాటులో లేకపోవడం, పెద్ద పెద్ద ప్రశ్నలు వల్ల సమయం సరిపోక గ్రూప్ టు అభ్యర్థులు ఇటీవల ఫిబ్రవరి 25న జరిగిన గ్రూప్-2 లో అర్హత కోల్పోతారని భయపడుతున్నారని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ తెలిపారు. కనీసం ఏ.పీ.పీ.ఎస్.సీ. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎంపిక విధానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ, వికలాంగుల రిజర్వేషన్ అమలు చేసి, నెగిటివ్ మార్కులను నాలుగు తప్పులకు ఒక మార్కుగా […]

R (1) Viral

క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్…

క్యాన్సర్ రోగులకు ముంబైలోని ప్రముఖ క్యాన్సర్ పరిశోధన, చికిత్స సంస్థ సుభవార్త చేప్పింది. క్యాన్సర్ పేషెంట్లకు చికిత్స తరువాత మళ్లి రెండవసారి క్యాంన్సర్ రోగం రాకుండా నిరోధించేందుకు సరికొత్త చికిత్సను విజయవంతంగా కనుగొన్నట్లు క్యాన్సర్ పరిశోధన, చికిత్స సంస్థ టాటా ఇన్స్టిట్యూట్ వెళ్లడించింది. ఈ టాబ్లెట్లను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. వీటి విలువ కేవలం 100 రూపాలు ఉంటాయని తెలిపారు. ఈ టాబ్లెట్లు అతి […]

WhatsApp Image 2024-02-28 at 12.05.07 PM Political

వై.సీ.పీ. విషపు ఉచ్చులో జన సైనికులు, వీర మహిళలు పడవద్దు…

ఆంధ్ర రాష్ట్రంలో వై.సీ.పీ. పని అయిపోయిందని ఆ పార్టీ నేతలకు కూడా తెలుసు. అందుకే జనసేన పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని, సోషల్ మీడియా వేదికగా వై.సీ.పీ. నాయకులు రకరకాల కుట్రలు పన్నుతున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల ఉన్నతిని దృష్టిలో పెట్టుకొని ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ… జన […]

WhatsApp Image 2024-02-28 at 10.35.45 AM Kakinada

షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో ద్వారంపూడి…

కాకినాడ సినిమా రోడ్డు సంత చెరువు కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఇదే సందర్భంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వైకాపా నాయకులు జొన్నాడ చినబాబు తండ్రి జొన్నాడ సూర్య ప్రకాష జన్మదిన దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ ఎత్తున నూతన వస్త్రాల పంపిణీ చేసారు. ఈ సందర్బంగా […]

MLA-Dwarampudi-Chandrasekhar-Reddy Viral

మెట్టుదిగిన ద్వారంపూడి…!!!

మత్స్యకారులూ అన్యధా భావించకండి.. ఇవి గత పది రోజులుగా రాష్ట్ర వ్యాప్త సంచలనంగా మారిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యల అలజడి కి ఎమ్మెల్యే ద్వారంపూడి ఎట్టకేలకు మర్మగర్భంగా పుల్ స్టాప్ పెట్టి మత్స్యకార జాతికి అన్యధా భావించవద్దు అంటూ విజ్ఞప్తి చేశారు. ఈనెల 17వ తేదీన మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపణలపై ఖండిస్తూ పొరపాటున నోరు జారి అన్న మాటపై మత్స్యకారులు ఎవరైనా మనస్థాపం చెందినట్లయితే వారు అన్యధా భావించవద్దు అంటూ పేర్కొన్నారు. […]

dc-Cover-q062esvb4t27irc41gb7i9to53-20160521013039.Medi Exclusive

భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనకై రౌండ్ టేబుల్ సమావేశం… -తాటిపాక మధు-

కాకినాడ కు 30 కిలోమీటర్ల దూరాన సముద్ర గర్భంనుండి జనవరి 7న ముడి చమురు ఉత్పత్తి ప్రారంభమయింది. క్రిష్ణా గోదావరి బేసిన్ లో గ్యాస్ తోపాటుగా చమురు ఉత్పత్తి విలువ కొన్ని లక్షల కోట్లకు మించి ఉంటుంది. ఆంధ్ర తీరంలోవున్న చమురు నిక్షేపాలు దేశ ఆర్ధిక వ్యవస్ధ స్వరూపాన్నే మార్చబోతున్నాయి. మన తీర ప్రాంతంలో చమురు ఉత్పత్తి ఆంధ్ర ప్రజల ఆర్ధికాభివృద్ధి కి చాలా కీలకమైనదన్న ముఖ్యంగా కాకినాడ ప్రజలకు జీవనదిలాంటిది అన్ని పరిశ్రమలకు గ్యాస్ పంపిణీ […]

WhatsApp Image 2024-02-27 at 4.45.55 PM Trending News

కాకినాడలో చలో కలెక్టరేట్ కరపత్ర ఆవిష్కరణ…

కాకినాడలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఫిబ్రవరి 29వ తేదీన జరిగే మహాధర్న కరపత్రం ఆవిష్కరణ స్థానిక శారద దేవి గుడి వద్ద కాకినాడ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కరపత్రాల ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా ది కాకినాడ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు తాటిపాక మధు, ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరై కరపత్రవిస్కరణ చేశారు. ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ… భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ […]

WhatsApp Image 2024-02-27 at 1.04.29 PM Trending News

సామర్లకోట రైల్వే గేటు మూసివేత… కారణమిదే…!!!

కాకినాడ జిల్లాలో సామర్లకోట రైల్వే గేటును ట్రాక్ మరమ్మతులు నిమిత్తం ఈనెల 28 నుంచి మార్చి 6 వరకూ మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాకినాడ నుంచి సామర్లకోట వెళ్లే ప్రజలు సామర్లకోట గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా రైల్వే ఓవర్ బ్రిడ్జి మీద రెండు కిలోమీటర్ల అదనంగా ప్రయాణించి కాకినాడ రోడ్లోకి చేరుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే కాకినాడ నుంచి సామర్లకోట ఊర్లోకి వచ్చే ద్విచక్ర వాహనదారులు రైల్వే ఓవర్ బ్రిడ్జి మీదగా స్టేషన్ […]

WhatsApp Image 2024-02-27 at 3.04.19 PM Exclusive

30 బస్సుల్లో 2,600 మంది రాజ్ నాథ్ సింగ్ మీటింగ్ కి ప్రయాణం…

ఏలూరులో జరగనున్న ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాల బూత్ సాయి కార్యకర్తల సమావేశానికి కాకినాడ జిల్లా నుంచి 2600 మంది కార్యకర్తలు 30 బస్సుల్లో ప్రయాణం అయ్యారని కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరు రాంకుమార్ చెప్పారు .అందులో కాకినాడ నుంచి ఐదు బస్సుల్లో రెండు వందల మంది కార్యకర్తలు స్థానిక అచ్చంపేట జంక్షన్ నుంచి ఈరోజు ఉదయం 11 గంటలకు బయలుదేరారని ఆయన చెప్పారు. పార్టీ ఆదేశాల మేరకు కేవలం బూత్ స్థాయి అధ్యక్ష కార్యదర్శులు ,బిఎల్వోలు, […]