e6be0de6-a12d-11eb-8d24-b84f56b29779_1618858262147_1621487441330 Exclusive

బీ.జే.పీ. ఎన్నికలపై జైశంకర్ వ్యాఖ్యలు…

విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మార్చి 20న దక్షిణ భారతదేశానికి సంబంధించి ఎన్నికల అంశంపై ఎక్కువ విశ్వాసం ఉందని అన్నారు. ఒక దేశంగా మన భావం కూడా మారుతోంది. ప్రజలు విదేశాంగ విధానంపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని నేను చెబుతాను ఎందుకంటే బలమైన దేశం, దక్షిణ భారతదేశం దానిలో భాగమని న్యూస్ 18 రైజింగ్‌లో మాట్లాడుతూ అన్నారు. భారత్ సమ్మిట్ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానికి లభిస్తున్న స్పందన చూడాలని అన్నారు. బీ.జే.పీ. ప్రభుత్వ సుపరిపాలన, ఉచిత ఆహార […]

BB1kcxwm Telangana

బీజేపీలో రీ ఎంట్రీ ఇచ్చిన తెలంగాణ మాజీ గవర్నర్…

రెండు రోజుల క్రితం తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్ అన్నామలై సమక్షంలో మళ్లీ బీ.జే.పీ. లో చేరారు. సౌందరరాజన్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి నుంచి బీ.జే.పీ. టిక్కెట్‌ పై పోటీ చేసి డీ.ఎం.కే. అభ్యర్థి కనిమొళి చేతిలో ఓడిపోయారు. సెప్టెంబరు 2019లో తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ బాధ్యతలు స్వీకరించారు. ఆమె 2014లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి రెండవ గవర్నర్ గా వ్యవహరించారు. ఆమె […]

court Viral

ఢిల్లీ లిక్కర్ కేసులో అనూహ్య పరిణామం…

ఢిల్లీ లిక్కర్ కేసులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసును వింటున్న రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి ఎం.కే. నాగ్ పాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జడ్జిగా కావేరీ బవేజాను నియమించారు. ఢిల్లీ హయ్యర్ జ్యూడిషియల్ సర్వీసెస్‌లోని 27 మంది జడ్జిలను బదిలీ చేశారు. ఈ బదిలీలు వెంటనే అమల్లోకి వచ్చాయి. జడ్జి ఎం.కే. నాగ్ పాల్ బదిలీ కారణంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దాఖలైన పిటిషన్లపై విచారణ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.

WhatsApp Image 2024-03-19 at 4.30.32 PM Exclusive

ఒంటిపూట సెలవులు అంగన్వాడీ లకు ఇవ్వాలి… -సీ.ఐ.టీ.యూ.-

అంగన్వాడీ సెంటర్స్ కి ఒంటిపూట బడులు నిర్వహించేలా ఐ.సీ.డీ.ఎస్. అధికారులు ఉత్తర్వులు ఇవ్వాలని ఏ.పి. అంగన్వాడీ వర్కర్లు, హెల్పేర్లు యూనియన్ సీ.ఐ.టీ.యూ. కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ. చంద్రావతి, జిల్లా కార్యదర్శి ఎం.కె. జ్యోతి, ఐ.సీ.డీ.ఎస్. ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. ప్రవీణ కి రెప్రెసెంటిషన్ ఇవ్వడం జరిగింది. వేసవి పెరిగి ఎండలు తీవ్రతరం ఐనందున అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, 3నుండి 5 సంవత్సరాలు లోపు ప్రీస్కూల్ పిల్లలు, అంగన్వాడీ లు ఇబ్బందులు పడి […]

OIP (29) Kakinada

కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్.పీ. కి ఉత్తమ సేవా పతకం…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా అడిషనల్ పరిపాలన ఎస్.పీ. గా పనిచేస్తున్న ఎం.జే.వీ. భాస్కర రావుకి ఉత్తమ సేవా పతకాన్ని ప్రకటించినట్లు వెళ్లడించింది. అందుకు సంబందించిన ఉత్తర్వులు మంగలవారం వెలువడగా, గౌరవ కాకినాడ జిల్లా ఎస్.పీ. ఎస్. సతీష్ కుమార్ అదనపు ఎస్.పీ. ఎం.జే.వీ. భాస్కరరావు ను అభినందించారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం పరిపాలన అధికారి ఎం. శివరామరాజు, మినిస్ట్రీయల్ సిబ్బంది వివిధ విభాగాల్లో పనిచేస్తున్న డిఎస్పీలు, సి.ఐ. లు, సిబ్బంది, ఆయనకు […]

OIP (28) Kakinada

మత్స్యకారులను మభ్యపెడుతన్న ద్వారంపూడి… -కొండబాబు-

ఓ.ఎన్.జీ.సి. సంస్థ కాకినాడ సముద్ర ప్రాంతంలో నిర్వహిస్తున్న చమురు నిక్షేపాల వెలికితీతపై చేపడుతున్న సిస్మిక్ సర్వేను సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు సమాచారం అందించకుండా కేవలం అధికార వై.సీ.పీ. పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆరోపించారు. మత్స్యకారులను మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నాలు ద్వారంపూడి చేస్తున్నారన్నారు. ఏటిమొగ, దుమ్ములపేట, పర్లవపేట ప్రాంత బోటు ఓనర్స్ కు సమాచారం అందించకుండా కేవలం అధికార పార్టీ నాయకులతో జిల్లా అధికారులు నిర్వహించిన […]

Supreme-Court-of-India (1) Exclusive

మసీదు కమిటీ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీమ్ కోర్టు…

మధుర శ్రీ కృష్ణ జన్మభూమి వివాదంపై మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వివాదానికి సంబంధించిన 15 కేసులను ఉమ్మడి విచారణకు హైకోర్టు ఏకీకృతం చేయడంపై కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన అధికార పరిధి కేవలం హైకోర్టు పరిధిలోనే ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

WhatsApp Image 2024-03-19 at 11.36.54 AM Exclusive

డీ.ఎస్.సీ. పరీక్షలు వాయిదా వేయాలి… -ఎమ్.ఎల్.సీ. కె.ఎస్. లక్ష్మణరావు-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మీనా ను ఎమ్.ఎల్.సీ. కె.ఎస్. లక్ష్మణరావు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మార్చి 30 నుండి ఏప్రిల్ 30 వరకు జరిగే డీ.ఎస్.సీ. పరీక్షలు వాయిదా వేయించాలని ముఖేష్ కుమార్ మీనాని కోరినట్లు ఆయన తెలిపారు అందుకు సంబందించిన వినతిపత్రాన్ని ఇచ్చినట్లు తెలిపారు. అభ్యర్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని తగ్గించాలని అన్నారు. ప్రిపరేషన్ కు తగిన సమయం ఉండేలా చూడాలని ఆయన్ని కోరామని తెలిపారు.

Pensions-Distribution-784x441 Exclusive

ఏ.పీ. వాలంటీర్లకు గుడ్ న్యూస్…

ఏ.పీ. వాలంటీర్లకు ఏ.పీ.పీ. గుడ్ న్యూస్ చెప్పింది. ఏ.పీ.పీ. అప్డేట్స్ ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్స్ ఎప్పటిలాగే సర్వీస్ లోనే ఉంటారని తెలిపింది. కాకపొతే ప్రభుత్వానికి సంబందించన పథకాలు అమలు ఏమి ఉండవని తెలిపింది.పెంన్షనర్లకు పెన్షన్లూ వాలంటీర్లే ఎప్పటిలాగే ఇస్తారని వెళ్లడించింది. కాని అందులో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే లోగో మాత్రమే ఉంటుందని రివరించింది. పార్టీ నేతల పేర్లు, బొమ్మలు కానీ ఉండవని తెలిపింది. గౌరవ వేతనం యధావిధిగా పడుతుందని చెప్పింది. కానీ తప్పనిసరిగా […]

WhatsApp Image 2024-03-18 at 4.28.44 PM Exclusive

కాకినాడ సుందరయ్య భవన్ లో లౌకిక రాజ్యాంగ సమావేశం…

రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రజలందరూ ఏకం అవ్వాలని దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ వాటిని నిర్వీర్యం చేస్తుందని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు అన్నారు. మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుందని అందులో భాగంగానే ప్రజలు తిరస్కరించిన సి.ఎ.ఎ. ను మరలా తీసుకువచ్చిందని విమర్శించారు. కాకినాడ సుందరయ్య భవన్లో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక కాకినాడ జిల్లా సమావేశం కన్వీనర్ అయితా బత్తుల రామేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ […]