WhatsApp Image 2024-01-23 at 8.15.27 AM Trending News

తొలగింపు ఉత్తర్వులు… సమ్మె విరమన…

కాకినాడ జిల్లాలో 1759 మంది వర్కర్లు, 58 మినీ వర్కర్లు, 1774 మంది హెల్పర్లను టెర్మినేట్‌ చేసినట్టు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ప్రవీణ తెలిపారు. అందుకు సంబంధించి ఆర్డర్స్‌ను సిద్దం చేస్తున్నామన్నారు. జిల్లాలో 1986 అంగన్‌వాడీ సెంటర్లు ఉండగా ఆదివారం నాటికి 150 మంది వర్కర్లు, 120 మంది హెల్పర్లు విదులలో చేరినట్టు పీడీ వెల్లడించారు.

WhatsApp Image 2024-01-22 at 7.03.27 PM Exclusive

ఆదిత్య కేలేజీ లో విద్యార్థులకు అవగాహన సదస్సు…

కాకినాడ జిల్లా లో సూరంసాలెంలో ఉన్న ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ లో ఫార్మసీ మొదటి సంవత్సరం బి. ఫార్మసీ మరియు ఫార్మా-డి విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన సదస్సు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జె.ఎన్.టి.యు.కే. ప్రొఫెసర్ డా. కె.వి.ఎస్.జి. మురళీ కృష్ణ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డా. మురళీ కృష్ణ మాట్లాడుతూ… ఫార్మసీ కోర్సులపై విద్యార్థులకు పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమానికి  ప్రొఫెసర్ డా. కే.వి.ఎస్.జి. మురళీ […]

WhatsApp Image 2024-01-22 at 6.40.53 PM Political

1500 మంది జనసేన లోకి చేరిక…

కాకినాడ జిల్లాకు చెందిన యూ. కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామంలో నియోజకవర్గ నలుమూలల నుండి జనసేన పార్టీ నాయకులు గాది కొండబాబు గారి ఆద్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి అధ్యక్షతలో 1500 మంది వివిధ పార్టీల నుండి జనసేన పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా వేసి ఆయన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇందులో 500 మందికి పైనే మహిళలు జాయిన్ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జరగబోయే ఎన్నికలలో […]

WhatsApp Image 2024-01-22 at 4.54.00 PM Political

అసెంబ్లీ సీట్లు పై దృష్టి పెట్టిన జగన్… -సీ.పీ.ఐ. సభ్యులు అక్కినేని వనజ-

రాష్ట్రంలో ముఖ్యమంత్రి పరిపాలనను గాలికి వదిలేసారని అన్ని వర్గాల ప్రజలు రోడ్లు మీద ఉద్యమాలు నిర్వహిస్తున్నరాని జగన్ మాత్రం అసెంబ్లీ సీట్లు ఎవరకి ఇవ్వాలనే పనిలో ఉన్నారని సీ.పీ.ఐ. జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ విమర్శించారు. స్థానిక సీ.పీ.ఐ. కార్యాలయములో జిల్లా సమితి సమావేశము చింతలపూడి సునీల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అధితిగా హాజరుయిన వనజ మాట్లాడుతూ… రాష్ట్రంలో అనేక సమస్యలతో అంగన్వాడీలు, కార్మిక సంఘాలు మున్సిపల్ కార్మికులు, సమ్మె చేస్తుంటే సీ.ఎం. […]

R Future

రేపు వారి ఖాతాల్లో డబ్బులు జమ…

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండను 23-01-2024 తేదీన పర్యటించనున్నట్లు తెలిపారు. పర్యటనలో భాగంగా వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు వైఎస్‌ జగన్‌ జమ చేయనున్నట్లు వెళ్లడించారు. రేపు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉరవకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి బహిరంగ సభా వేదిక వద్దకు […]

WhatsApp Image 2024-01-22 at 4.34.07 PM Trending News

జనసేన మత్స్యకార విభాగ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా మల్లాడి రాజు

జనసేన పార్టీ మత్స్యకార విభాగ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా మల్లాడి రాజు నియమితులయ్యారు. ఈ మేరకు జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార విభాగ అధ్యక్షుడుగా ఆయనకి నియమకా పత్రాన్ని అందించారు. ఈ నియామక పత్రాన్ని అందుకున్న అనంతరం కాకినాడ చేరుకున్న ఆయన మాట్లాడుతూ… కాకినాడ నగరంలో గత 25 ఏళ్లుగా రాజకీయ పార్టీలలో వారు నియమించిన బాధ్యతలను శక్తి మేరకు నిర్వహించానన్నారు. ముఖ్యంగా ఎం.ఎస్.ఎన్ పరిరక్షణ సమితి చైర్ మేన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ ఆస్తులను […]

Naga-Babu-Pictures Political

యూ.ఎస్. జన సైనికులతో టెలి కాన్ఫరెన్స్ … -నాగబాబు-

తెలుగు సినీ సటుడు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబు యూ.ఎస్. కు చెందిన ప్రవాసాంద్రులతో టెలి కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రానున్న సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రాభివృద్ధికి జనసేన పార్టీకి చాలా కీలకమని, ప్రవాసాంధ్రులంతా పార్టీ గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఆయన కోరారు. అవకాశం ఉన్న ప్రతి ఎన్.ఆర్.ఐ జన సైనికుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని తమ నియోజకవర్గాల పరిధిలో పార్టీ గెలుపు […]

maxresdefault Political

పొన్నాడ సతీష్ కుమార్ ను సన్మానించిన ఎస్.పీ. నాయకులు…

బలుగ, బలహీన వర్గాల ఆరాద్య దైవం, భారత రాజ్యంగ రూప కర్త బి.ఆర్. అంబేత్కర్ 125 అడుగుల విగ్రహీన్ని విజయవాడలో విగ్రహృవిష్కరణ రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముమ్మిడి వరం నియోజక వర్గం ఎం.ఎల్.ఏ. పొన్నాడ సతీష్ కుమార్ ను ఆ మండలానికి చెందిన పలువురు ఎస్.పీ. నాయకులు ప్రారంబొత్సవం తరువాత మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం ఆయనికి సాలువా […]

dc-Cover-nb20g60m5o9ut1pathe5asa1n7-20160213055611.Medi Political

అంగన్వాడీల తొలగింపునకు ఆదేశాలు..

ఆంద్ర రాష్ట్రంలో విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో చేరని అంగన్వాడీల తొలగింపునకు ప్రభుత్వం సంబందిత అధికారులు కలిసి  నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే విధుల్లోకి వస్తున్న వారిని కూడా అనుమతించాలని ప్రభుత్వం ఆదేశించింది.అదేవిదంగా విధుల్లోకి వచ్చిన హెల్పర్లకు వర్కర్లుగా పదోన్నతి కల్పించాలని ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణనించిందని సమాచారం.