WhatsApp Image 2024-02-16 at 4.20.12 PM Political

దొంగ ఓట్లుపై ఆధారపడుతున్న ద్వారంపూడి… -కొండబాబు-

వై.సీ.పీ. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యక్తం అవుతున్న ప్రజా వ్యతిరేకతతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దొంగ ఓట్లపై ఆధారపడుతుందని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు కొండబాబు ఆరోపించారు. కాకినాడ సిటీ నియోజవర్గం సంబంధించి ఓటర్ ముసాయిద జాబితాలో చేర్చిన దొంగ ఓట్లపై వనమాడి కొండబాబు శుక్రవారం జిల్లా కలెక్టర్ మరియు నగరపాలక సంస్థ కమిషనర్ కు ఆధారాలతో కూడుకున్న వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్ర రాష్ట్రంలో వై.సీ.పీ. ప్రభుత్వం సాగిస్తున్న అరాచక విధ్వంసక […]

WhatsApp Image 2024-02-16 at 2.12.38 PM Exclusive

కాకినాడలో సేవా భారతి ఆధ్వర్యంలో ఘనంగా రథసప్తమి పోటీలు…

సేవా భారతి ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాల నుండి రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్య నమస్కారాల పోటీ కార్యక్రమన్ని నిర్వహిస్తున్నారు. శుక్రవారం రధసప్తమి సందర్బంగా కాకినాడ గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్లో 27వ సూర్య నమస్కారాల పోటీలు ఉదయం 6 గంటలకు ప్రారంభించడం జరిగింది. కాకినాడ నగరం చుట్టు ప్రక్కల గ్రామీణ ప్రాంతాలలోని 40 ఉన్నత పాఠశాల నుండి సుమారు 423 మంది ఉత్సాహంగా పోటీపడ్డారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గాంధీ నగర్ మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు […]

WhatsApp Image 2024-02-16 at 2.12.01 PM Exclusive

రాజ శ్యామల యాగం చేపట్టిన టీడీపీ అధినేత…

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజ శ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుందని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ యాగ నిర్వహణలో 50 మంది రిత్వికులు పాల్గొన్నారు. రాజ శ్యామల యాగంలో భాగంగా మూడు రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. […]

WhatsApp Image 2024-02-16 at 2.42.20 PM Education / Career

విద్యార్థినీ, విద్యార్థులు ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అందిపుచ్చుకోవాలి…

డాక్టర్ బి.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఇన్స్పైర్ మనాక్ 11వ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు మరియు ప్రాజెక్టు పోటలు-2024 ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారిణి ఎం. కమల కుమారి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… విద్యార్థినీ, విద్యార్థులు ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అందిపుచ్చుకుని వారీలోని సృజనాత్మక జోడించి నూతన ఆవిష్కరణల ద్వారా విద్యార్థులు యువ శాస్త్రవేత్తలుగా రాణించాలని అన్నారు. […]

WhatsApp Image 2024-02-16 at 2.40.53 PM Political

ప్రజా వ్యతిరేక విధానాల నుండి దేశ ప్రజలను కాపాడాలి…

మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల నుండి దేశాన్ని, దేశ ప్రజలను కాపాడాలని, కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా భారత్ విప్లవ కమ్యూనిస్టు పార్టీ తమ కార్యాలయంలో ప్రెస్ మీట్ నునిర్వహించారు. అనంతరం కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్.సి.పి.ఐ. రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రంబాల సతీష్ మాట్లాడుతూ… ఒక పక్క కేరళ, తమిళనాడు, తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాలు తమ ఫెడరల్ హక్కుల కోసం ఢిల్లీ బాట […]

WhatsApp Image 2024-02-16 at 12.12.05 PM Political

ప్రచార రథానికి ప్రత్యేక పూజలు…

జ్యోతుల నెహ్రూ టి.డి.పి. అభ్యర్థిగా కాకినాడ జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సర్వం సిద్ధం చేసారు. ఇందుకు గాను ఎన్నికల ప్రచారానికి ఎస్.ఈ.డీ. స్క్రీన్ తో కూడిన ప్రచార రథాన్ని సన్నద్దం చేసారు. రథసప్తమి సందర్బంగా ఆయన ఇర్రిపాక వద్ద ఉన్న శివాలయంలో రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఘనంగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాక్షస పాలనను అంతం చేసి ప్రజలకు విమూక్తి కలిగించేందుకు ఈ ప్రచార రథాన్ని […]

road_accident Crime

ఇంటర్ చదువుతున్న విద్యార్థి మృతి…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి బైకు మండపేట నుండి ద్వారపూడి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీ కొట్టింది. దానితో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడిని ఆసుపత్రికి తరలించారు. మృతుడు స్థానిక కపిలేశ్వరపురం మండలం అంగరకు చెందిన పడాల అఖిల్ గా గుర్తించినట్లు వెళ్లడించారు. అతడు స్థానిక పట్టణంలో ఉన్న ఒక […]

WhatsApp Image 2024-02-16 at 10.16.27 AM Exclusive

వైఎస్‌ఆర్‌సీ ప్రభుత్వానికి ఉద్యోగులు జలక్‌…!!!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలవుతున్నా ప్రభుత్వం నేటికి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మార్గం చూపకపోవడం శోచనీయమని ఈ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పట్టడం జరిగిందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షులు జి రామ్మోహన్ రావు పేర్కొన్నారు.

WhatsApp Image 2024-02-16 at 9.23.57 AM Political

ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన కొనసాగిస్తున్న ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దాం…

వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో కొనసాగిస్తున్న పాలనను ఇంటికి పంపించేందుకు మేమూ సిద్ధమే అంటూ నినాదాలు చేస్తు ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాలతో తొమ్మిదవ వార్డు జనసేన పార్టీ ఇంచార్జ్ వాద్రేవు లోవరాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో కరెంటు ధరలు పెంచడంతో ఒక్కో కుటుంబం సుమారు 15 వేల రూపాయల నష్టపోతుందన్నారు. […]

WhatsApp Image 2024-02-16 at 8.31.44 AM Crime

ఆ కుటుంబంలో చిచ్చుపెట్టిన అనుమానం…!!!

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో విషాదం చోటుచేసుకుంది. కడియపుసావరంలో నివసిస్తున్న ఒక కుటుంబంలో భర్త అనుమానంతో భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే… కడియపుసావరంకు చెందిన దూళ్ల సూరిబాబు (40) అదే గ్రామానికి చెందిన సత్య శ్రీ (33) లు 16 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి వెంకన్న బాబు, వైష్ణవి అనే అమ్మాయి ఉంది. ఆ కుటుంబం అంతా సజావుగా సాగిపోతుందనుకునే సమయంలో సూరిబాబుకు భార్యపై అనుమానం వచ్చింది. ఫోన్లో […]