WhatsApp Image 2024-03-20 at 9.26.02 AM Political

పిఠాపురం నుంచి వై.సీ.పీ. లోకి పలువురు చేరిక…

పిఠాపురం వైఎస్సార్సీపీ పార్టీలోకి పిఠాపురం నియోజక వర్గం నుంచి పలువురు చేరారు. పిఠాపురం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సంఘ నాయకుడు వేణుం నారాయణరావు ఆధ్వర్యంలో పలువురు వర్తకులకు మాజీ ఎం.పీ. వంగా గీత పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… అత్యధిక మెజార్టీతో మళ్లీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రిగా చేసుకోవలసిన భాద్యత మన పైన ఉందని అన్నారు.

Jagan_mohan_reddy_1200_IANS_0 Political

ఎన్నకలకు సిద్ధమవుతున్న జగన్…

మే 13, 2024న ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ఆధిపత్యాన్ని తిరిగి పొందేందుకు కృషి చేస్తున్నారు. అలా చేయాలంటే, అతను బిజెపి మద్దతు ఉన్న తెలుగుదేశం పార్టీ (టిడిపి) మరియు జనసేన పార్టీతో సహా ప్రత్యర్థి పార్టీలతో పోటీపడాలి. ఈ సవాలును అధిగమించడానికి రాజకీయ శక్తులను పునఃనిర్మించేందుకు జగన్ ఒక వినూత్న సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాన్ని ఉపయోగిస్తున్నారని వర్గాలు తెలిపాయి. నవంబర్ 2023 […]

WhatsApp Image 2024-03-19 at 3.30.35 PM Culture

తోలుబొమ్మలాట కళను కాపాడండి… -జీవశాస్త్ర ఉపాధ్యాయులు గోవిందరాజు-

ప్రపంచంలో అతి పురాతన కళలలో తోలుబొమ్మలాట ఒకటి. ఇది అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. పూర్వం అశోకుని కాలంలో శివాజీ పరిపాలించే సమయంలో, భాగవతంలో భరతుడు రాసిన నాట్య శాస్త్రంలో ,శ్రీకృష్ణదేవరాయల కాలంలో, తోలుబొమ్మలాట గురించి ప్రస్తావించడం జరిగింది. ఇటువంటి కళ అంతరించిపోకుండదనే ఉద్దేశంతో కాకినాడ జిల్లాకు చెందిన మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, నూకాలమ్మ గుడి చందుర్తి పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పి. గోవిందరాజులు అనేక రకాల తోలుబొమ్మలు తయారుచేసి పాఠాలను బోధిస్తున్నారు.   […]

WhatsApp Image 2024-03-19 at 4.30.32 PM Exclusive

ఒంటిపూట సెలవులు అంగన్వాడీ లకు ఇవ్వాలి… -సీ.ఐ.టీ.యూ.-

అంగన్వాడీ సెంటర్స్ కి ఒంటిపూట బడులు నిర్వహించేలా ఐ.సీ.డీ.ఎస్. అధికారులు ఉత్తర్వులు ఇవ్వాలని ఏ.పి. అంగన్వాడీ వర్కర్లు, హెల్పేర్లు యూనియన్ సీ.ఐ.టీ.యూ. కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ. చంద్రావతి, జిల్లా కార్యదర్శి ఎం.కె. జ్యోతి, ఐ.సీ.డీ.ఎస్. ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. ప్రవీణ కి రెప్రెసెంటిషన్ ఇవ్వడం జరిగింది. వేసవి పెరిగి ఎండలు తీవ్రతరం ఐనందున అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, 3నుండి 5 సంవత్సరాలు లోపు ప్రీస్కూల్ పిల్లలు, అంగన్వాడీ లు ఇబ్బందులు పడి […]

OIP (29) Kakinada

కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్.పీ. కి ఉత్తమ సేవా పతకం…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా అడిషనల్ పరిపాలన ఎస్.పీ. గా పనిచేస్తున్న ఎం.జే.వీ. భాస్కర రావుకి ఉత్తమ సేవా పతకాన్ని ప్రకటించినట్లు వెళ్లడించింది. అందుకు సంబందించిన ఉత్తర్వులు మంగలవారం వెలువడగా, గౌరవ కాకినాడ జిల్లా ఎస్.పీ. ఎస్. సతీష్ కుమార్ అదనపు ఎస్.పీ. ఎం.జే.వీ. భాస్కరరావు ను అభినందించారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం పరిపాలన అధికారి ఎం. శివరామరాజు, మినిస్ట్రీయల్ సిబ్బంది వివిధ విభాగాల్లో పనిచేస్తున్న డిఎస్పీలు, సి.ఐ. లు, సిబ్బంది, ఆయనకు […]

OIP (28) Kakinada

మత్స్యకారులను మభ్యపెడుతన్న ద్వారంపూడి… -కొండబాబు-

ఓ.ఎన్.జీ.సి. సంస్థ కాకినాడ సముద్ర ప్రాంతంలో నిర్వహిస్తున్న చమురు నిక్షేపాల వెలికితీతపై చేపడుతున్న సిస్మిక్ సర్వేను సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు సమాచారం అందించకుండా కేవలం అధికార వై.సీ.పీ. పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆరోపించారు. మత్స్యకారులను మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నాలు ద్వారంపూడి చేస్తున్నారన్నారు. ఏటిమొగ, దుమ్ములపేట, పర్లవపేట ప్రాంత బోటు ఓనర్స్ కు సమాచారం అందించకుండా కేవలం అధికార పార్టీ నాయకులతో జిల్లా అధికారులు నిర్వహించిన […]

WhatsApp Image 2024-03-19 at 11.36.54 AM Exclusive

డీ.ఎస్.సీ. పరీక్షలు వాయిదా వేయాలి… -ఎమ్.ఎల్.సీ. కె.ఎస్. లక్ష్మణరావు-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మీనా ను ఎమ్.ఎల్.సీ. కె.ఎస్. లక్ష్మణరావు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మార్చి 30 నుండి ఏప్రిల్ 30 వరకు జరిగే డీ.ఎస్.సీ. పరీక్షలు వాయిదా వేయించాలని ముఖేష్ కుమార్ మీనాని కోరినట్లు ఆయన తెలిపారు అందుకు సంబందించిన వినతిపత్రాన్ని ఇచ్చినట్లు తెలిపారు. అభ్యర్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని తగ్గించాలని అన్నారు. ప్రిపరేషన్ కు తగిన సమయం ఉండేలా చూడాలని ఆయన్ని కోరామని తెలిపారు.

th (7) Political

బీ.జే.పీ. లోకి తమిళిసైకు పిలుపు…

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేసిన విషయాన్ని రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రకటించారు. తిరునెల్వేలి, కన్యాకుమారి మరియు దక్షిణ చెన్నై వంటి తమిళనాడు నియోజకవర్గాలలో పార్టీకి ఆమె ఎన్నికల రాజకీయాలకు పునరాగమనం అవసరమని బీ.జే.పీ. సభ్యుల అభిప్రాయపడుతున్నారని అన్నారు. బీ.జే.పీ. జాతీయ నాయకత్వం, మోడీతో పాటు పార్టీ సీనియర్లతో సంప్రదింపులు జరిపి అనంతరం ఆమెను లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీకి దింపాలని పిలుపునిచ్చిందని ఆ వర్గాలు […]

Nadendla_Manohar_Janasena Political

ఆ సర్కారు వస్తేనే రాష్ట్ర ప్రగతి…!!! -నాదెండ్ల మనోహర్-

ప్రజాగళం సభలో నరేంద్ర మోదీ చెప్పినట్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్టీయే ప్రభుత్వం ఏర్పడటం ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రగతి పరుగులు తీస్తుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే నవ ఆంధ్రప్రదేశ్ సాధ్యమని అన్నారు. కచ్చితంగా కేంద్రంలో 400 సీట్లతో ఎన్టీయే ప్రభుత్వం రావాలని ఆకాంక్షంచారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోనూ అవినీతిలో కూరుకుపోయిన వై.సీ.పీ. పాలన పోవాలి కోరారు. అన్ని శాఖల్లోనూ జరుగుతున్న అవినీతి మీద జనసేన […]

Pensions-Distribution-784x441 Exclusive

ఏ.పీ. వాలంటీర్లకు గుడ్ న్యూస్…

ఏ.పీ. వాలంటీర్లకు ఏ.పీ.పీ. గుడ్ న్యూస్ చెప్పింది. ఏ.పీ.పీ. అప్డేట్స్ ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్స్ ఎప్పటిలాగే సర్వీస్ లోనే ఉంటారని తెలిపింది. కాకపొతే ప్రభుత్వానికి సంబందించన పథకాలు అమలు ఏమి ఉండవని తెలిపింది.పెంన్షనర్లకు పెన్షన్లూ వాలంటీర్లే ఎప్పటిలాగే ఇస్తారని వెళ్లడించింది. కాని అందులో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే లోగో మాత్రమే ఉంటుందని రివరించింది. పార్టీ నేతల పేర్లు, బొమ్మలు కానీ ఉండవని తెలిపింది. గౌరవ వేతనం యధావిధిగా పడుతుందని చెప్పింది. కానీ తప్పనిసరిగా […]