pawankalyan.k_67262456_131056474817124_6719820703455605880_n-1024x1024 Political

నిష్టగా మన ప్రభుత్వ స్థాపనకు పని చేద్దాం…

ప్రతి నెల అందాల్సిన సామాజిక పింఛన్లు ఎన్నికల కోడ్ వల్ల ఈ నెల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. వాలంటీర్లు లేకుండా పింఛన్లు పక్కాగా పంపిణీ చేయడంలో అధికారులకు తగిన విధంగా మూడు పార్టీల నాయకులు తోడ్పాడాలని జనసేన పార్టీ అధి నేత పవన్ కళ్యాన్ అన్నారు. ఎన్నికల నియమావళిని అనుసరించి తగిన విధంగా ప్రభుత్వ యంత్రాంగానికి సహాయం చేయాలని సూచించారు. వచ్చే కూటమి ప్రభుత్వంలో ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగిపోదని ప్రజలకు చెప్పాలన్నారు. ఆత్మహత్యలు […]

maxresdefault (2) Exclusive

ఫించన్ల పంపిణీలో రాజకీయ చెలగాటం తగదు… -పౌర సంక్షేమ సంఘం-

ప్రభుత్వ వ్యవస్థల్ని నిర్లక్ష్యం చేసి వాలంటీర్ల తో ప్రభుత్వ కార్యకలాపాలు చేపట్టడం వలన ఎన్నికల కమీషన్ నిబంధనలతో రెండు నెలల పాటు ప్రజలు ప్రభుత్వ పథకాలు అందుకోవడంలో ఇబ్బంది పడే దుస్తితి వచ్చిందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. గత అయిదేళ్లుగా వృద్దులకు వితంతువులకు దివ్యాంగులకు నెలవారీ ఫించన్లందించే బాధ్యతలకు ప్రభుత్వ ఉద్యోగులు దూరం కావడం వలన ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఎంకిపెళ్ళిసుబ్బి చావు కొచ్చిందన్నట్టుగా సచివాలయం సేవలు త్రిశంకుచందమయ్యిందన్నారు. మధ్యలో […]

Pawan-Kalyan-Photos-1 Andhra Pradesh

మచిలీపట్నంలో ఎల్.ఎస్. అభ్యర్థిని ప్రకటించిన జనసేన…

మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. ఊహించిన విధంగానే పార్లమెంట్ నియోజకవర్గానికి జేఎస్పీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరీని ఖరారు చేశారు. ప్రస్తుత ఎం.పీ. బాలశౌరీ ఫిబ్రవరిలో జేఎస్పీలో చేరడంతో ఆయనకు ఎం.పీ. సీటు ఖాయమైంది. టీ.డీ.పీ., బీ.జే.పీ. తో త్రైపాక్షిక పొత్తులో భాగంగా ఎన్నికల్లో జేఎస్పీ 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటికే 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాకినాడ లోక్‌సభ స్థానానికి తంగెళ్ల ఉదయ్‌ […]

OIP (8) Andhra Pradesh

వైఎస్సార్‌సీతో గట్టి పోరుకు సిద్ధమైయిన టీ.డీ.పీ. …

ఎట్టకేలకు అవిభక్త ప్రకాశం జిల్లాలో దర్శి అసెంబ్లీ, ఒంగోలు లోక్‌సభ అభ్యర్థులను టీ.డీ.పీ. ప్రకటించింది. ఒంగోలు ఎం.పీ. స్థానానికి ఇటీవల వైఎస్సార్‌సీపీ నుంచి పసుపు పార్టీలో చేరిన సిట్టింగ్ ఎం.పీ. మాగుంట శ్రీనివాసులురెడ్డిని, దర్శి ఎమ్మెల్యేగా పల్నాడు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన డాక్టర్ జీ. లక్ష్మి పేరును టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో జిల్లాలోని అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసిన టీ.డీ.పీ. ఎన్నికల ప్రచారాన్ని […]

OIF (2) Kakinada

విశాఖపట్నం దక్షిణ స్థానం అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్…

సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం దక్షిణ శాసనసభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా సి.హెచ్. వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం పార్టీ ముఖ్యులతో వివిధ అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో విశాఖ దక్షిణ స్థానం అభ్యర్థిగా వంశీకృష్ణ పేరును ఖరారు చేశారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో వారి ప్రచార కార్యక్రమాలు, కూటమిలో భాగంగా పార్టీల […]

AP Volunteers Distributing Pensions To Pensioners Photo Gallery_1 Exclusive

ఎన్నికల విధులో వాలంటీర్లను దూరంగా ఉంచాలని… -ఎలెక్షన్ కమీషన్-

ఎన్నికల విధుల నుండి వాలంటీర్లను దూరంగా ఉంచాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నంత వరకూ ఎపిటెట్ ఫలితాలను వెలువరించ వద్దని, ఎపిటిఆర్‌టి పరీక్షలను నిర్వహించవద్దని వాయిదా వేయాలని కూడా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసినట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయాలకు సంబందించిన ఆదేశాలు ఎన్నికల సంఘం నుండి నేడే తమ కార్యాలయనికి అందాయని ఆయన తెలిపారు. భారత […]

WhatsApp Image 2024-03-30 at 8.46.57 AM Konaseema

పి. గన్నవరంలో జోరుగా సాగిన వై.సీ.పీ. ఎన్నికల ప్రచారం…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అయినవిల్లి మండలంలో అమలాపురం వై.సీ.పీ. పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు, పి.గన్నవరం నియోజకవర్గం వై.సీ.పీ. ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు ప్రముఖ పుణ్యక్షేత్రమయిన అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడ నుండి నియోజకవర్గం ఈశాన్య గ్రామం అయిన పొట్టిలంక, కొండుకుదురు శానల్లిలంక, ఎస్.ములపొలం గ్రామలలో వై.సీ.పీ. ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టిలంక గ్రామంలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత […]

WhatsApp Image 2024-03-29 at 8.27.52 PM Political

రాజపూడి సర్పంచి ఉప సర్పంచ్ టి.డి.పి. లో చేరిక…

కాకినాడ జిల్లాలోని రాజపుడి లో వై.ఎస్.ఆర్.సీ.పీ పార్టీ కి భారీ షాక్ తగిలింది. ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ భూసాల విష్ణుమూర్తి, వారి సోదరులు బాబురావు, ఉప సర్పంచ్, పితాని నూక రత్నం, వార్డు మెంబర్ కర్నాటి వీరబాబు, తదితరులు దాదాపుగా 100 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విడిచి జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఆయన వారికి […]

pawan-kalyan-latest-hd-images-zsde-lg Kakinada

పిఠాపురం నుంచే జనసేనాని ఎన్నికల ప్రచారం ప్రారంభం…

జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారాన్ని ఈ నెల 3వ తేదీ నుండి ప్రారంభించనున్నారు. రెండు వారాలపాటు తన తొలి విడత ఎన్నికల ప్రచారంలో జనసేన అభ్యర్థులు పోటీ చేసి స్థానాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తూ తన ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈనెల 30వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. పిఠాపురం కేంద్రంగా రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు జనసేనాని ప్రణాళికలు రూపొందించారు. తాను స్వయంగా పోటీ చేసే పిఠాపురం […]

maxresdefault (1) Kakinada

జిల్లా కలెక్టర్గా జే. నివాస్ బాధ్యతలు…

కాకినాడ జిల్లా కలెక్టర్ గా జే. నివాస్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి. నాయక్ ఇతర జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ఎన్నికల సంఘం 2024 సాధారణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూలు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నిక ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు చేయడంతో […]