ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఉన్న ధనట పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్దారి జోట్ గ్రామంలో కొందరు వ్యక్తులు...
పిఠాపురం గెలుపుతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్దేశిద్దామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసి… విద్య, వైద్యం,...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా అడిషనల్ పరిపాలన ఎస్.పీ. గా పనిచేస్తున్న ఎం.జే.వీ. భాస్కర రావుకి ఉత్తమ సేవా పతకాన్ని ప్రకటించినట్లు వెళ్లడించింది. అందుకు...
ఓ.ఎన్.జీ.సి. సంస్థ కాకినాడ సముద్ర ప్రాంతంలో నిర్వహిస్తున్న చమురు నిక్షేపాల వెలికితీతపై చేపడుతున్న సిస్మిక్ సర్వేను సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు సమాచారం అందించకుండా కేవలం అధికార...
మూడు పార్టీలూ ఒకే తాటిపైకి రావడం అధికార వైసీపీకి నచ్చక వారు రకరకాలుగా ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలని, పొత్తులను చెడగొట్టాలని పన్నాగం పన్నుతున్నారని జనసేన పార్టీ రాజకీయ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టి.డి.పి., బీ.జే.పీ. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు జనసేన...
ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 24 లోక్సభ నియోజకవర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. సిట్టింగ్ ఎంపీలలో మెజారిటీని వదులుకున్నట్లు తెలిపింది. కడప జిల్లా...
కాకినాడ జిల్లాలోని సామర్లకోట పట్టణంలో ధారుణ ఘటన జరిగింది. స్థానిక ప్రజలకు మునిసిపాలిటి వాటర్ సిబ్బందిపై తేనెటీగలు దాడి చేసాయి. ఈ దాడిలో అక్కడ పనిచేస్తున్న నలుగురితేనెటీగలు...
మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచార సంఘటన, గృహహింస తదితర విషయాల్లో బాధితులకు సకాలంలో వైద్య సేవలు, చట్టపరమైన సేవలతో బాటు న్యాయ సంబంధిత విషయాల్లో బాధితులకు అండగా...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కీలక నిర్ణయన్ని ప్రకటించారు. ఆయన సమవేశంలో మాట్లాడుతూ… నేను, జనసేన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు వెళ్లడించారు. దీనితో పిఠాపురంలోని...