MLA Political

ప్రజా దీవెన కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే…!!!

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో ప్రజా దీవెన కార్యక్రమాన్ని ఘనంగా నిర్యహించారు. ఈ కార్యాక్రమానికి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యాక్రమాన్ని ప్రారంభించారు. తొలత చినశంఖర్లపూడి నుంచి ప్రారంభించి పెదశంకర్లపూడి, లంపకలోవ గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన వై.సీ.పీ. నేతలతో కలిసి ప్రతీ ఇంటికీ వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడతూ… వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృంద్ధి […]

WhatsApp Image 2024-01-14 at 4.18.59 PM Viral

సీ.ఎం. క్యాంప్‌ కార్యాలయంలో సంక్రాంతి వేడుకలు…

తాడేపల్లిలో సీ.ఎం. క్యాంప్‌ కార్యాలయం గోశాల వద్ద వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలు, పూర్తిగా పల్లె వాతావరణం, అభివృద్ది కార్యక్రమాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు చేసారు. వందేళ్ళ క్రితం తిరుమల ఏ విధంగా ఉండేదో అదే తరహాలో ప్రత్యేకంగా సెట్టింగ్‌ తయారుచేసారు. అర్చకులు సీ.ఎం. దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వారు గంగిరెద్దులకు సారెను సమర్పించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీ.ఎం. కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, […]

భూ యాజమాన్య చట్టాని రద్దు చేయాలని… -జి.ఓ. ప్రతులు దగ్ధం-

ముఖ్యమంత్రి నూతనంగా ప్రవేసి పెట్టిన భూ యాజమాన్య చట్టాని రద్దు చేయాలని కొరుతూ సీ.పీ.ఐ. జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక ఆనంద నగర్ వద్ద బోగి మంటల్లో స్థిరాస్తి కలిగిన రైతాంగానికి నష్టం కలిగించే చట్టం ప్రతులను సీ.పీ.ఐ. శ్రేణులు దగ్ధం చేశారు. ఈ సందర్బంగా సీ.పీ.ఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ… ఈ చట్టం భూ కబ్జాదారులుకు ఊతం ఇచ్చేలా వుందని అన్నారు. న్యాయ స్థానాల్లో భూ వివాదాలు పెరిగిపోతున్నయానీ సాకుతో రాజ్యాంగం విరుద్ధమైన […]

WhatsApp Image 2024-01-14 at 12.32.35 PM Kakinada

గండేపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రామాదం…

కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రామాదం చోటుచేసుకుంది. స్థానిక ఆదిత్య ఆస్పటల్ సమాపంలో మోటార్ సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టింది. సమీపంలో ఉన్న వ్యక్తులు వెంటనే స్పందించి లారీ కింద ఇరుక్కున వ్యక్తిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. జరిగన ఘటణ పై స్థానిక పోలీసులు లారీ డ్రైవర్ పై కేసు నమెదుచేసారు. ప్రస్తుతం భాదితుడు చికిత్స పొందుతున్నాడని తెలిపారు.

WhatsApp Image 2024-01-14 at 12.18.02 PM Viral

మహిళను ఢీ కొట్టిన కారు… అసలేమయిందంటే…???

కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని మంగళూరు సమీపంలోని బెల్తంగడి హైవే పక్కన ఆగున్న వేన్ ను అటువైపు వేగంగా వెళ్తున్న ఒక కారు ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో అక్కడ నిలబడి ఉన్న మహిళను కూడా ఆ కారు ఢీ కొట్టి అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని భాదితురాలుని సమీప ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రి లో చికిత్స […]

WhatsApp Image 2024-01-14 at 10.56.59 AM Trending News

ఇందిరమ్మతోనే రాష్ట్ర అభివృద్ధి…

పేద ప్రజలు ఆశించిన ఇందిరమ్మ రాజ్యం తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ కేంద్ర మంత్రి, సిడబ్ల్యూసి మెంబర్ ఎం.ఎం. పళ్ళం రాజు పేర్కొన్నారు. కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చిలుకోటి పాండురంగా రావు అధ్యక్షతన నూతన నగర కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పళ్ళంరాజు పాల్గొన్నారు. కాకినాడ సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు నేతృత్వంలో, జిల్లా అధ్యక్షుడు చిలుకోటి పాండురంగా రావు నూతన కమిటీ సభ్యులచే […]

OIP (7) Viral

సంక్రాంతికి కూడా శాక్స్ ఉద్యోగులకు పస్తులే..!

సంక్రాంతి కావస్తున్నా ఏ.పీ. శాక్స్ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఇంకా వేతనాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పద్నాలుగవ తేదీ వచ్చినా వేతనాలు వేయలేదని వేతనాలకోసం 1100 మందికి పైగా ఏ.పీ శాక్స్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఎదురుచూపులు ప్రభుత్వానికి కనిపించడంలేదని ఆందోళన చేస్తున్నారు. అంతేకాకుంగా ఆకస్మాతుగా ముఖ ఆధారిత(ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ) హాజరు పేరుతో ఉద్యోగులకు వేతనాలు నిలిపేసారుని మండిపడ్డారు.ప్రతినెలా ప్రతీ జిల్లా నుంచి 25వ తేదీకే హెడ్ ఆఫీస్ కి ఉద్యోగుల హాజరు చేరుతుందని… నేడు […]

WhatsApp Image 2024-01-13 at 8.28.14 PM Exclusive

కోడు పందాలు నిర్వహిస్తే సహించేదిలేదు… -ద్రాక్షారామం ఎస్.ఐ-

కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో సంక్రాంతి పండుగ సందర్బంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోడి పందాల బరులలో హెచ్చరిక బోర్డులు పెట్టి, అవగాహన మీటింగ్ ఏర్పాటు చేసారు. స్థానిక వెంకటేశ్వర ఆలయం దగ్గర పోలీసులు స్తానికులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్.ఐ. మాట్లాడుతూ… ఎవరయినా కోడిపందాలు ఆడినా, నిర్వహించినా, కోడిపుంజులు అమ్మినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోడిపందాలు ఆటకు బరి తయారుచేసినా, స్థలాన్ని ఇచ్చి ప్రోత్సాహించినా సదరు స్థల యజమానులపై చట్ట రిత్యా చర్యలు […]

jm Madhya Pradesh

CGHS ధరలకు ఇక నగదు రహిత చికిత్స… -భోపాల్ BMHRC-

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (BMHRC) ఇప్పుడు హాస్పిటల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) విద్యార్థులు మరియు సిబ్బందికి CGHS ధరలకు నగదు రహిత చికిత్సను అందించనున్నట్లు ప్రకటించింది. ఇందులోభాగంగా రెండు సంస్థల BMHRC డైరెక్టర్-ఇన్‌చార్జ్ డాక్టర్ మనీషా శ్రీవాస్తవ మరియు IISER డైరెక్టర్ ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్ దానికి సంబందించిన ఎం.ఓ.యూ. పై సంతకాలు చేశినట్లు తెలిపారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ఇతర అంశాలపై […]

AA1mUAtl TECH

భారత్ లో 12 సిరీస్ ను ప్రారంభించనున్న రియల్-మీ సంస్థ…

చైనీస్ మొబైల్ కంపెనీ రియల్-మీ ఈ నెలలో రియల్-మీ 12 సరీస్ 5Gని భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు తెలియచేసింది. తన అధికారిక వెబ్‌సైట్ లో, సోషల్ మీడియాలోను ఫోన్‌ టీజ్ చేయడం ద్వారా రాబోయే లాంచ్ ఈవెంట్ గురించి సమాచారాన్ని అందించింది. అయితే ఇంకా తేదీని ధృవీకరించలేదు. ఈ లైనప్‌లో రియల్-మీ 12 ప్రో, రియల్-మీ 12 ప్రో+ మోడల్‌లు దింపే అవకాశముంది. రియల్-మీ12 ప్రో 8GB RAM + 128GB స్టోరేజ్, 8GB RAM + […]