WhatsApp Image 2024-01-28 at 7.10.18 PM Kakinada

సమాచార హక్కు చట్టం-2005 పై అవగాహన సదస్సు…

దేశానికి వెన్నెముకైన రైతులకు చట్టపరమైన పథకాలు అందించడంలో, సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న ధాడులను ప్రాలద్రోలడంలో సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ కృషి చేస్తుందని సమన్వయ కమిటీ ఫౌండర్ కం చైర్మన్ కంచర్ల సురేష్ పేర్కొన్నారు. స్దానిక కొండయ్య పాలెంలో జాతీయ అద్యక్షులు బాలాజీ శంఖర్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి కార్యవర్గ సమావేశానికీ ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమాచార హక్కు చట్టం-2005 పై అవగాహన సదస్సులు […]

WhatsApp Image 2024-01-28 at 6.52.07 PM Kakinada

పీ.ఎం.పీ. లు ఫిబ్రవరి 4న విజయవాడ తరలి రావాలి…

ఫిబ్రవరి 4వ తేదీన విజయవాడలో జరిగే గ్రామీణ వైద్యుల రాష్ట్ర మహాసభ, ప్రపంచ కాన్సర్ దినోత్సవం వేడుకను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కాన్సర్ పై అవగాహన సదస్సు కు పీ.ఎం.పీ. లందరూ హాజరు కావాలని కమ్యూనిటీ పారామెడిక్స్, ప్రైమరీ హైల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమళ్ళ రాంబాబు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, తదితరులు అన్నారు. ఆదివారం కాకినాడ లక్ష్మీ హాస్పిటల్ ఆవరణలో అసోసియేషన్ కాకినాడ అధ్యక్షులు సీ.హెచ్. ఏడుకొండలు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం, […]

t Exclusive

బిక్కవోలు మండలంలో నూతన టిడిపి కార్యాలయం…

తూర్పు గోదావరి జిల్లాలో బిక్కవోలు మండలం పందలపాకలో తెలుగు దేశం పార్టీ సమావేశల కోసం నూతనంగా పార్టీ కార్యలయాన్ని నిర్మించారు. ఆ కార్యలయాన్ని ప్రారంభించడానికి ఎమ్మెల్యే చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మొదట తెలుగు దేశం పార్టీ సృష్టి కర్తయిన ఎన్.టీ.ఎర్. విగ్రహానికి పూల దండలు వేసి నమస్కరించి జండాను ఎగరవేసారు. తదనంతరం రిబ్బన్ కత్తిరించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… జరగనున్న ఎన్నికల్లో తెలుగు […]

WhatsApp Image 2024-01-28 at 3.25.44 PM Konaseema

అమలాపురం హైవే పై రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లాకు చేందిన అమలాపురం పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక పోలీసు స్టేషన్ పరిధిలో రోళ్ళపాలెం నేషనల్ హైవే పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అమలాపురం నుంచి బోడసకుర్రు కు బండి మీద వెళ్తున్న భార్య భర్తలు ఎదురుగా వస్తున్న వ్యాన్ ను చూసుకోకుంగా వెళ్లి వేగంగా ఢీ కొట్టారు. దానితో వారిద్దరూ అక్కడికక్కడే కన్నుమూసారు. పరిసర ప్రాంత ప్రజలు అది చూసి వెంటనే పోలీసులకు సమాచామిచ్చారు. వారు ఘటనా స్థలానికి […]

R (3) Political

టిడిపిలో పలువవురు చేరిక…

తెలుగుదేశం పార్టీకి రోజు కోజుకి ప్రజాధారన పెరుగుతోంది. దానికి నిర్శనంగా తూర్పు గోదావరి జిల్లా లోని బిక్కవోలు మండలం పందలపాకలో టీ.డీ.పీ. పార్టీలోకి వై.సీ.పీ. నుంచి పలువురు నాయకులు చేరారు. ఈ సందర్బంగా నిమ్మకాయల చినరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వనమాడి కొండబాబు, తదితరులు వారికి పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కొండబాబు, చినరాజప్ప మాట్లాడుతూ… జరగబోయే ఎన్నికలలో టి.డి.పి., జనసేన కూటమి విజయం సాధించడం ఖాయమ కాబట్టి దానికి అందరూ కృషి చేయాలన్నారు. ఈ […]

WhatsApp Image 2024-01-28 at 1.35.47 PM Trending News

‘జమునా’ నగర్‌…

తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల సమక్షములో మాజీ ఎంపి, చిత్రరంగ సీనియర్ కథానాయిక జమున ప్రథమ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం, మాధవపట్నం చేరువులో ఉన్న జమున నగర్ లో సంఘ అధ్యక్షుడు తోట సత్తిబాబు అధ్వర్యంలో జమునకి నివాళులు అర్పించారు.

1000012705 Political

టిడిపి కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమం…

కాకినాడ జిల్లా కాకినాడ అర్బన్ లో పాత బస్ స్టాండ్ పరిధిలో ఉన్న తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో బాబు కి శూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ మాజీ ఎం.ఎల్. ఏ. వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన్ని తెలుగు దేశం పార్టీ ప్రజలు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బాబు కి శూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పై అవగాహన కల్పించారు. […]

WhatsApp Image 2024-01-27 at 7.08.20 PM Eluru

ఏలూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… అటవీశాఖ సిబ్బంది

ఏలూరు జిల్లా ఏలూరు సెక్షన్ రామసింగవరంలో సంచరిస్తున్న జంతువు పాదముద్రలను పరిశీలించిన జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్రధామ పెద్దపులి సమీప ప్రాంతంలో సంచరిస్తుందని ఒక ప్రకటన లో తెలిపారు. పెరుగుగూడెం గ్రామ సమీపంలో మొక్కజొన్న తోటలో శరీరంపై బంగారు మచ్చలు కలిగిన జంతువును ఈ నెల 26వ తేదీన కొంతమంది చూసి అటవీశాఖ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో వారు జతువుల కాలి ముద్రలను పరిశీలించామని తెలిపారు. పరిశీలించిన పిమ్మట అవి పెద్దపులి పాదముద్రలుగా ప్రాధమికంగా నిర్ధారించడమైనదన్నారు. పెద్దపులి […]

WhatsApp Image 2024-01-28 at 10.01.22 AM Kakinada

కాకినాడలో ప్రైవేటు స్థలానికి టీడీఆర్‌ బాండ్లు జారీ…

కార్పొరేషన్ సొమ్మును వక్ర మార్గాలలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దోచుకుంటున్నాడని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర రావు (కొండబాబు) ఆరోపించారు. టిడిఆర్ బాండ్ల పేరుతో కార్పొరేషన్ సొమ్ము 251 కోట్ల కుంభకోణానికి తెరలేపాడన్నారు.

cfd792b6-d173-4810-9045-2a5294dba0ae Kakinada

త్రాగునీరు లేక సర్పవరం ప్రజల ఇక్కట్లు…

కాకినాడ రూరల్ సర్పవరం శెట్టిబలిజ పేటలో యూనివర్సల్ బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడ వారి CSR నిధులతో ఆర్.ఓ. ప్లాంట్ (త్రాగునీరు) ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు మాజీ మినిస్టర్, కాకినాడ ఎం.పీ. వంగా గీత నిర్మించారు. కానీ సంవత్సరం నుంచి మంచినీళ్ళకి నోచుకోలేదు. దానితో గ్రామ ప్రజలు పలుమార్లు గ్రామ సభల్లో అధికార పార్టీ వాళ్లకు, అధికారులకు మోర పెట్టుకున్నారు. కాని ప్రజలకు అధికార పార్టీ చుక్కనీరు అందించడంలో విఫలమయ్యారు. కానీ వైఎస్ఆర్ […]