సమాచార హక్కు చట్టం-2005 పై అవగాహన సదస్సు…
దేశానికి వెన్నెముకైన రైతులకు చట్టపరమైన పథకాలు అందించడంలో, సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న ధాడులను ప్రాలద్రోలడంలో సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ కృషి చేస్తుందని సమన్వయ కమిటీ ఫౌండర్ కం చైర్మన్ కంచర్ల సురేష్ పేర్కొన్నారు. స్దానిక కొండయ్య పాలెంలో జాతీయ అద్యక్షులు బాలాజీ శంఖర్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి కార్యవర్గ సమావేశానికీ ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమాచార హక్కు చట్టం-2005 పై అవగాహన సదస్సులు […]









