congress-flags_1619968652 India

లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటనపై కాంగ్రెస్ స్పందన…

2024 లోక్‌సభ ఎన్నికలు నియంతృత్వానికి, రాజ్యాంగానికి మధ్య జరిగే పోరు అని కాంగ్రెస్ పార్టీ శనివారం పిలుపునిచ్చింది. పార్టీ అధినేత పవన్ ఖేరా మాట్లాడుతూ… ఎన్నికల మోత మోగిందని అన్నారు. దీనికి ప్రజలకు పిలుపునిచ్చారన్నారు. ఈ న్యాయ యుద్దభూమిలో ప్రజాస్వామ్యం మమ్మల్ని హెచ్చరించిందని, మేము అన్నీటికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ రోజు ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలను ప్రకటించిందని ఆయన అన్నారు. ఈ ఎన్నికలలో ఈ దేశాన్ని, మన ప్రజాస్వామ్యాన్ని కూలీలు, రైతులు, మధ్యతరగతి ప్రజల […]

OIP (18) Political

లోక సభ, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల…..

లోకసభ తో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిస్సా, అరుణాచలప్రదేశ్, అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్ లో మే 13 వ తేదీన పోలింగ్ జూన్ 4 వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం వెళ్లడించింది. 7 దశల్లో లోకసభ ఎన్నికలు జరగనున్నట్లు తెలిపింది. దేశం లో దాదాపు 97 కోట్ల మంది ఓటర్ లు ఉన్నారని, కొత్త గా కోటి 80 లక్షల మంది నమోదుచేసుకున్నారని తెలిపింది. 12 రాష్టాల్లో మహిళా ఓటర్ లు […]

WhatsApp Image 2024-03-16 at 12.13.12 PM Culture

సన్మంగళకరంగా శ్రీవారి సంకీర్తనలు…

శ్రీవారి సంకీర్తనల గానామృతంతో సన్మంగళకర శుభాలు కలుగుతాయని భోగిగణపతి పీఠంపేర్కొంది. అన్నమయ్య కీర్తనలు స్తోత్రాలు శ్రీవారి భక్తులకు వరప్రదాయకంగా నిలిచాయని 20వ జపయజ్ఞ పారాయణ జరిగిన సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. తిరుమల పాదయాత్రతో ప్రతిష్ట జరిగిన శ్రీవారి పాదాల వద్ద సుప్రభాత వేళలో 7 శనివారాలు గోగృత జ్యోతులు వెలిగించి సామూహిక పారాయణను సత్సంకల్పం చేపట్టిన శ్రీవారి సేవకులు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రతి శనివారం తెల్లవారుజామున జరుగుతున్న అష్టోత్తర పుష్పార్చనతో ధూప […]

OIP (17) Political

రాష్ట్రాలకు ఈ.డీ. కీలక ఆదేశాలు జారీ…

దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాలకు ఈ.డీ. కీలక ఆదేశాలు జారీ చేసింది. పక్షపాతం లేకుండా అధికారులను ట్రాన్స్ఫర్ చేయాలని ఆదేశించింది. పోలింగ్ సిబ్బందిని ర్యాండమ్ గా ఎంపిక చేయాలని తెలిపింది. నిబంధనలకు అనుగుణంగా పార్టీల ప్రచారాలకు అనుమతి ఇవ్వాలని తెలియజేసింది. పోలింగ్ విధుల్లో వాలంటీర్లు, ఒప్పంద సిబ్బందికి అవకాశం ఇవ్వొద్దు ఆదేశించింది. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది బ్యాలెట్ పద్ధతిలో తమ ఓటును వినియోగించుకునేలా చూడాలి అని సూచించింది.

50-people-responsible-for--delhi-nirman--to-share-stage-with-kejriwal-in-his-oath-taking-event-2020-02-15 Viral

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కు షాక్…

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో సమన్లను దాటవేసేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఈ.డీ. చేసిన ఫిర్యాదుపై మెజిస్టీరియల్ కోర్టు ముందు విచారణను నిలిపివేసేందుకు అసెషన్స్ కోర్టు నిరాకరించింది. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోసం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ను సంప్రదించాలని అదనపు సెషన్స్ జడ్జి రాకేష్ సియాల్ కేజ్రీవాల్‌ను ఆదేశించారు. మార్చి 16న తన ముందు హాజరుకావాలని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దివ్య మల్హోత్రా ఇచ్చిన ఉత్తర్వులపై కేజ్రీవాల్ […]

Honey-bee-1-659x330 Kakinada

సామర్లకోటలో దారుణ ఘటన…

కాకినాడ జిల్లాలోని సామర్లకోట పట్టణంలో ధారుణ ఘటన జరిగింది. స్థానిక ప్రజలకు మునిసిపాలిటి వాటర్ సిబ్బందిపై తేనెటీగలు దాడి చేసాయి. ఈ దాడిలో అక్కడ పనిచేస్తున్న నలుగురితేనెటీగలు దాడిచేయడంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. భాదితులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ ప్రజలకు సరఫరా జరిగే త్రాగునీటి పైప్ లైన్ లో అంతరాయం ఎర్పడటంతో దానిని సరిచేసే సమయంలో వాటర్ వర్క్స్ ఇన్చార్జి గిడుతూరి శ్రీనువాసరావు, ఎన్. రత్నరాజు, కె. సత్యనారాయణ, రొట్టా […]

Kalvakuntla-Kavitha Hyderabad

మాజీ సీ.ఎం. కేసిఆర్ కూతురు కవిత అరెస్ట్…

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊహించని మరో షాక్ తగిలింది. ఈడి ఆమెను అరెస్ట్ చేసిన్నట్లు బహిర్గతంచేసింది. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులతో కలిసి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది అధికారుల బృందం 4 టీంలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు మహిళా అధికారులతో సహా 10 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. కవితతో పాటు […]

b335f21d-0353-4de2-9252-9cda2c96a3e4 Crime

సోమర్లకోటలో పి.డి.ఎస్‌. బియ్యం వాహనం పట్టువేత…

కాకినాడ జిల్లాలోని సోమర్లకోట పట్టణ సమీపములో అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనంలో పి.డి.ఎస్‌. బియ్యంతో వెళ్ళుతుందన్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో సదరు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా ఆ వాహనంలో 91 ప్లాస్టిక్ బస్తాలలో సుమారు 4357 కేజీల పి.డి.ఎస్‌ బియ్యాన్ని గుర్తించడం జరిగిందన్నారు. పి.డి.ఎస్‌. బియ్యంను తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం మండలములోని మెదర బస్తి గ్రామానికి చెందిన వాహన యజమాని ఎ. పవన్, […]

WhatsApp Image 2024-03-15 at 4.00.16 PM Exclusive

ఆంధ్ర యూనివర్సిటీ లో లేబర్లకు న్యాయం చేయాలి…

మంత్రి బొత్స ముఖ్యమంత్రి జగన్ తో చర్చించి ఆంధ్ర యూనివర్సిటీ లో హాస్టల్ డైలీ వేజ్ లేబర్లకు న్యాయం చేయాలి మంత్రిని కోరామని ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ లో హాస్టల్ డైలీ వేజ్ లేబర్లుగా గత పది సంవత్సరాల నుండి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న సిబ్బందికి 28 రోజుల ఉద్యోగ దినాలకు అనుమతించి దాని ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించమని కోరినట్లు తెలిపారు. గతంలో వారికిచ్చన […]

WhatsApp Image 2024-03-15 at 6.42.56 PM Trending News

స్వచ్ఛ వినియోగదారుల సేవలు విస్కృతం చేయాలి… -పౌరసంక్షేమసంఘం-

సామాన్య వినియోగదారులకు స్వచ్ఛసేవ చేసే వారినిగుర్తించి ప్రోత్సహించాలని పౌరసంక్షేమ సంఘం పిలుపును ఇచ్చింది. వినియోగ దారుల రక్షణ చట్టం ప్రయోజనాలపై ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రభావితం చేసిన దివంగత పి.ఎస్.ఆర్. కె. తిమ్మాజీ రావు హేజీబు సత్యనారాయణ వినియోగ దారుల చైతన్యం కోసం అహర్నిశం తమ శక్తి సామర్ధ్యాలతో పునాదులు వేసిన మహనుభావులని పేర్కొన్నారు. పిఠాపురం ప్రాంతం నుండి జిల్లా స్థాయిగా వివిధ మండలాల్లో మహిళలతో వంట గ్యాస్ వినియోగ దారుల సంఘాలను విస్క్రుతం చేసి […]