3239055 Political

పార్టీ విజయంలో కార్యకర్తలు భాగస్వాములు కావాలి… -జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి-

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోవాలని ప్రజలే సిద్ధంగా ఉన్నారని, పవన్ కళ్యాణ్ గెలుపు ప్రతిఫలం వారికే దక్కుతుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు ధీమా వ్యక్తం చేసారు. కార్యకర్తలు ఆయన విజయంలో భాగస్వాములు కావాలని అన్నారు. గొల్లప్రోలు పట్టణం జనసేన నాయకులు బలిరెడ్డి నానీ, గారపాటి గణేష్, గొంతిరెడ్డి గంగా నేతృత్వంలో నాగబాబు సమక్షంలో పార్టీలోకి చేరిన వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పోలింగ్ తేదీ […]

WhatsApp Image 2024-05-04 at 6.01.21 AM Exclusive

మతాల మధ్య చిచ్చుపెట్టడం మంచిదికాదు… -కే.సీ.ఆర్.-

రాజకీయాలల్లో మతం గురించి మాట్లాడటం చాలా అమానుషమని, అది పెద్ద తప్పు, అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధంమని తెలంగాణ మాజీ ముఖ్య మంత్రి కే.సీ.ఆర్. అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా రోజు హిందూ, ముస్లింలు అంటూ మతాలను వేరుచేసి, ఆ మతాల మధ్య గొడవలు పెడుతూ మాట్లాడితే అది ఎలెక్షన్ కమీషన్ కి కనబడదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి హామీల గురించి అడిగితే నన్ను నీ గుడ్లు పికి గోళీలు ఆడుతా, నీ […]

WhatsApp Image 2024-05-04 at 6.33.00 AM Political

నాగబాబుతో అనపర్తి నియోజకవర్గం నేతల భేటీ…

జే.ఎస్.పీ., టీ.డీ.పీ., బీ.జే.పీ. శ్రేణులు కూటమి గెలుపు కోసం శాయశక్తులా కృషి చేయాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ… పోలింగు తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో మెజారిటీ సాధించడంలో భాగస్వాములు కావాలని సూచించారు. అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జీ మర్రెడ్డి శ్రీనివాస్, నియోజకవర్గం సమన్వయకర్త రావడ నాగు నేతృత్వంలో అనపర్తి నియోజకవర్గంకు చెందిన జనసేన, టీ.డీ.పీ., బీ.జే.పీ. కి చెందిన ముఖ్య నేతలు పిఠాపురంలో ఆయన్ని ప్రత్యేకంగా కలిశారు. […]

WhatsApp Image 2024-05-03 at 5.19.08 PM Political

బీజేపీ హయాంలో రాజ్యాంగ వ్యవస్థలకు తూట్లు…

దేశ ప్రజల రక్షణ కోసమే ఇండియా పేరుతో వివిధ రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని ఈ పొత్తు భారతదేశ రాజ్యాంగ రక్షణ కోసమే అని కాంగ్రెస్, సి.పి.ఐ., సి.పి.ఎం., ఆప్ నేతలు చెప్పారు. అలాగే గడిచిన 10 ఏళ్లలో అన్ని స్వతంత్ర వ్యవస్థల విధానాలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తూట్ల పొడుస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కాకినాడలోని ఓ హోటల్లో ఇండియా కూటమిని గెలిపించాలని కాంగ్రెస్, సి.పి.ఐ., సి.పి.ఎం., ఆప్ పార్టీలతో కూడిన ఇండియా […]

f38208eb-379d-44de-a9be-a10c08b0fe4c Political

కూటమికి దళిత, కార్మిక, కాపు, మత్స్యకార సంఘాల మద్దతు…

కాకినాడను దోపిడీదారుల నుండి కాపాడుకోవాలని దీనికి తమ మద్దతు ఉంటుందని అందువల్ల టీ.డీ.పీ., బీ.జే.పీ., జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేయాలని దళిత, కాపు, కార్మిక, మత్స్యకార సంఘాలకు చెందిన పలువురు నేతలు పేర్కొన్నారు. కాకినాడను దోపిడి దారుల బారి నుండి రక్షించేందుకు అందరూ ఏకమై వారిని తరిమికొట్టాలంటూ పిలుపునిచ్చారు. శుక్రవారం కాకినాడలోని ఓ ప్రైవేటు హోటల్లో జనసేన పార్టీకి చెందిన వివిధ విభాగాలకు చెందిన నాయకులు విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశ ఉద్దేశాన్ని జనసేన […]

WhatsApp Image 2024-05-03 at 5.22.03 PM Political

రాజ్యాంగం ఇచ్చిన ఓటుహక్కు వినియోగించాలి… -కాకినాడ జిల్లాకలెక్టర్ జె. నివాస్-

రాజ్యాంగం పౌరులం దరికీ సమానంగా అందించిన ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ విధిగా వినియోగించుకోవాలని కలెక్టర్‌ జె. నివాస్ పేర్కొన్నారు. అభివృద్ధి ప్రగతి ప్రాతిపదికన పనిచేసే ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు ఓటు హక్కును ఆయుధంగా మలుచుకోవాలని లోక్‌సభ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరిగేలా ప్రతి ఓటరు పోలింగ్ లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. పౌర సంక్షేమ సంఘం స్వచ్ఛందంగా ముద్రించిన ఓటుహక్కు వినియోగం ప్రజా స్వామ్య ప్రయోజనం కరపత్రాలను కలెక్టరేట్ ఛాంబర్ లో నివాస్ ఆవిష్కరిం […]

crash5_1 Viral

కెనడాలో పోలీసుల కారు వేటలో భారతీయ దంపతులు… 3 నెలల మనవడు మృతి…!!!

కెనడా పర్యటనకు వచ్చిన భారతీయ దంపతులు, వారి 3 నెలల మనవడు హైవే వాహనం ఢీకొనడంతో మృతి చెందారు. అంటారియో పోలీసులు మద్యం దుకాణం దోపిడీ నిందితుడిని వెంబడిస్తుండగా తప్పుడు మార్గంలో నడుపుతూ భారతీయ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు. కెనడాలో జరిగిన ప్రమాదంలో దోపిడీ నిందితుడితో సహా నలుగురు వ్యక్తులు మరణించారని అధికారులు తెలిపారు. ఒంటారియో స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ యూనిట్ బాధితుల్లో 60 ఏళ్ల వ్యక్తి, 55 ఏళ్ల మహిళ భారతదేశం నుండి సందర్శించడానికి విచ్చనట్లు […]

WhatsApp Image 2024-05-03 at 4.07.40 PM Exclusive

కులాల మద్య చిచ్చు పెట్టడం తగదు… -శేట్టిబలిజ సంఘీయులు-

శేట్టిబలిజల ప్రధాన్యత గుర్తించిన జగన్మోహన్ రెడ్డి పి.గన్నవరం నియోజకవర్గంలో ఉన్న శెట్టిబలిజలకు అధికంగా పదవులు కట్టబెట్టారని అలాంటి ప్రబుత్వనికి శెట్టిబలిజలు అండగా నిలుస్తుంటే కులాల మద్య వాశంశేట్టి సుబాష్ చిచ్చు పెట్టడం తగదని శేట్టిబలిజ సంఘీయులు అన్నారు. శంకరాయ గూడెం గ్రామంలో మీడియా సమవేశంలో శేట్టిబలిజ సంఘీయులు మాట్లాడుతూ… వాశంశేట్టి సుభాష్ అనే వ్యక్తి కొనసీమ జిల్లాలో కులాలు మద్య చిచ్చుపెట్టడానికి తాయరైయ్యరని అన్నారు. కులాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే ఎంత మాత్రం కులానికి మంచిది కాదని […]

21_ADN_31_7f784d0a30 Exclusive

సమ్మర్ స్టోరేజ్ చెరువులను పూర్తిస్థా యిలో నింపుకోవాలి…

గోదావరి డెల్టా సిస్టం పరిధిలో గల పంట కాలువలకు రబీ సీజన్ 2023-24 కు సంబంధించి పంటల సాగుకు సాగునీటి సరఫరా నిరంతరంగా జరుగుతుందని గోదావరి డెల్టా సిస్టం ధవలేశ్వరం చీఫ్ ఇంజనీర్ సతీష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు ప్రధాన కాలువలు గోదావరి తూర్పు, మధ్యమ, పశ్చిమ డెల్టా ప్రధాన కాలువల పరిధిలో ఉన్న వరిపంట, త్రాగునీటి అవసరాలు చివరి స్థాయికి చేరుకున్నందున పంట కాలువల్లో నీటిని 10.05.2024 శుక్రవారం సాయంత్రం 6.00 […]

OIP (8) Viral

తమిళనాడులో దళితుల ఆలయ ప్రవేశంపై హింసాత్మక ఘర్షణ…!!!

తమిళనాడులోని సేలం జిల్లాలో హింసాత్మక ఘర్షణ చెలరేగింది. రెండు కుల సంఘాల సభ్యులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. నాలుగు దుకాణాలకు నిప్పు పెట్టారు. దీవట్టిపట్టిలోని మరియమ్మన్ దేవాలయంలోకి ప్రవేశించాలనే దళిత ఆది ద్రావిడర్ కమ్యూనిటీ లో కొనసాగుతున్న డిమాండ్‌పై ఈ వివాదం కేంద్రీకృతమై ఉంది, దీనిని వన్నియార్ సంఘం వ్యతిరేకిస్తోంది. దీవట్టిపట్టిలో అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన వన్నియాయర్లు మరియు షెడ్యూల్డ్ కులానికి చెందిన ఆది ద్రావిడర్ల మధ్య పోలీసు, రెవెన్యూ శాఖలు శాంతి కమిటీ […]