రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను అధికారులు ప్రారంభించారు. ఈ మేరకు ఈ బ్రిడ్జిపై ఇటీవల మరమ్మత్తు పనులు నిర్వహించిన నేపథ్యంలో పలు వాహనాల...
కిడ్నాప్ అయిన విద్యార్థి దుర్గా నాని రాత్రి 7 గంటల ప్రాంతంలో కాకినాడలో ప్రత్యక్షమయ్యాడు. విద్యార్థి కిడ్నాప్ ఉదాంతంపై మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వార్తలు హల్చల్ చేయడంతో...
కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థి తాడి దుర్గా నాని (9) కిడ్నాప్ గురయ్యాడు. పాఠశాల తరగతి గది నుండే ఆగంతకులు విద్యార్థి...
సైన్స్ తోనే సమాజాభివృద్ధి సాధ్యం అని పాఠశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకులు జి. నాగమణి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి, జిల్లా విద్యాశాఖ,...
పిఠాపురం మహారాజా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు. క్షతగాత్రులకు, అత్యవసర శస్త్రచికిత్సలకు అవసరమైన రక్తం అందుబాటులో ఉంచేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చారు. కళాశాల ఆవరణలో...
కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని పలువురు ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దాపురం నియోజకవర్గం...
విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణ ఆపాలని అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ...
సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామం లో పంచాయితీ నిధుల దుర్వినియోగం కేసులో సర్పంచ్తో సహా ఐదుగురిని సామర్లకోట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదికను...