ప్రపంచ కప్లో భాగంగా ఈనెల 19న భారత్– ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ను అభిమానులు పెద్ద స్క్రీన్ల (ఫేన్ ఎరీనా) పై తిలకించేందుకు ఆంధ్ర...
కార్మిక వర్గాలకు అన్ని విధాల తోడ్పాటు ఉంటుందని కాకినాడ సిటీ ఎమ్.ఎల్.ఏ. ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, హూపర్ టిప్పర్ వాహన డ్రైవర్లు సమన్వయంతో అందించిన...
కాకినాడ కొండయ్యపాలెం ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తామని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి...
తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయకత్వంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్కు గ్యారెంటీ అని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా...
పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం నాగులాపల్లి గ్రామ శివారు వుప్పర గూడెంలో ఘోర ప్రమాదం జరిగింది. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన తాటాకు ఇళ్ళు దగ్ధమై...
రాష్ట్రంలో ముఖ్యంగా కాకినాడ జిల్లాలో వాలంటీర్ల అవినీతి కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ లక్ష్యాలు నీరుగారి పోతున్నాయని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ధ్వజమెత్తింది....
కాకినాడ నగరం జగన్నాధపురం లో MSN చారిటీస్ పాఠశాలలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ సి.ఐ. రమేష్ హాజరయ్యారు. ఈ సదస్సులో...
రాష్ట్ర బాస్కెట్ బాల్ జట్టుకు సామర్లకోట ప్రగతి స్కూల్ చెందిన సీ.హెచ్. కిరణ్ రాజ్ ఎంపికయ్యాడని ప్రగతివిద్యాసంస్థల చైర్మన్ నూతలపాటి పూర్ణచంద్రరావు, నూతలపాటి హిమబిందులు చెప్పారు. చిత్తూరుజిల్లా...
సామర్లకోట-కాకినాడ ప్రధాన రహదారిలో మామిల్లదొడ్డి వంతెన సమీపాన అయిదుగురు ప్రయాణికులతో కాకినాడ వెళుతున్న ఆటోను కాకినాడ నుంచి పెద్దాపురం వెళుతున్న వేగనార్ కారు అతివేగంగా ఢీకొంది. ఈ...
కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోని బాలుర వసతిగృహం-2 లో భారీ కొండచిలువ కలకలం రేపింది. మంచం కింద నక్కిన కొండచిలువలను అక్కడ ఉన్న విద్యార్థులు గుర్తించి...