ప్రభుత్వం ఇస్తున్న బియ్యం పాస్టిక్ బియ్యంకాదు… -ఆహర కమిషన్ సభ్యులు జక్కంపూడి కిరణ్-
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టి లో పెట్టుకుని అదనంగా ప్రభుత్వం ధనం వెచ్చించి దేశం ఎక్కడా లేని విధంగా విటమిన్ B12, ఐరన్,...









