ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ కు సంబంధించిన కిట్లను కాకినాడ కలెక్టరేట్ లో స్పందన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డా....
శోభకృత్ కార్తీకమాస ద్వితీయ సోమవారాన్ని పురస్కరించుకుని కాకినాడ భోగిగణపతి పీఠంలో సైకతశివ లింగానికి సహస్రనామ పారాయణతోప్రత్యేకపూజాధికాలు చేశారు. ముందుగా 808వ గణపతిజప యజ్ఞంలో పంచామృతాభిషేకం జరిగింది. పీఠంలో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న ప్రధానమంత్రి మోడీ గో బ్యాక్ అంటూ కాకినాడ మసీదు సెంటర్ లో నల్ల బెలూన్లతో వామపక్షాలు నిరసన చేపట్టారు. ఈ...
పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలం, కోడేరు గ్రామంలో భారత రాజ్యాంగం దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షలు సరెళ్ల శ్రీనివాస్(నల్లి రాజేష్...
రాజమహేంద్రవరం నవంబరు 26 రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని విభజన హామీలు అమలు చేస్తానని ఢిల్లీకి తలదన్నేలా రాష్ట్ర రాజధాని నిర్మిస్తానని 9 ఏళ్ల క్రితం ఇదే...
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్) ఆధ్వర్యంలో సంవిధాన్ దివాస్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ కార్యదర్శి పిట్టా వరప్రసాద్ విచ్చేశారు....