Avatar

Simhadri Penke

About Author

3728

Articles Published
WhatsApp Image 2023-11-27 at 7.56.20 PM (1)
Andhra Pradesh

త్రాగు నీరు లేక అల్లడిన గిరిప్రదక్షణ భక్తులు…

అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి గిరిప్రదక్షణ కు భక్తులు సుమారు లక్ష మంది పాల్గన్నారు. కానీ కనీస అవసరంమైన మంచి నీరు కూడా...
man-breaking-into-home
Crime

ఇళ్ల దొంగతనాల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు…

ఇళ్లల్లో మనుషులు లేని సమయంలో చోరీలు చేస్తున్న దొంగల ముఠాను పోలీపులు ఆరేస్ట్ చేసారు. ఆ దొంగలనుంచి 220 గ్రాముల బంగారం వస్తువులు, 718 గ్రాముల వెండి...
WhatsApp Image 2023-11-27 at 6.52.31 PM
Culture

ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ కు కిట్లను అందీచేసిన కలెక్టరేట్…

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ కు సంబంధించిన కిట్లను కాకినాడ కలెక్టరేట్ లో స్పందన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డా....
WhatsApp Image 2023-11-27 at 6.48.53 PM
Crime

లంచం తీసుకుంటూ ఏ.సీ.బీ. కి పట్టుబడ్డ డిప్యూటీ తాసిల్దార్, వీఆర్వో…

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమరాయణం పేటకు చెందిన బుద్ధ జయ ఆదినారాయణ అనే రైతు వద్ద నుంచి పని చేసేందుకు కిర్లంపూడి డిప్యూటీ తాసిల్దార్, వీఆర్వో...
Screenshot_20231127_161826
Culture

కాకినాడ భోగిగణపతి పీఠంలో ఘనంగా జరిగినసైకత శివలింగార్చన…

శోభకృత్ కార్తీకమాస ద్వితీయ సోమవారాన్ని పురస్కరించుకుని కాకినాడ భోగిగణపతి పీఠంలో సైకతశివ లింగానికి సహస్రనామ పారాయణతోప్రత్యేకపూజాధికాలు చేశారు. ముందుగా 808వ గణపతిజప యజ్ఞంలో పంచామృతాభిషేకం జరిగింది. పీఠంలో...
IMG-20231126-WA0022
Political

ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేస్తున్న మోడీ గో బ్యాక్… -వామపక్షాల నిరసన-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న ప్రధానమంత్రి మోడీ గో బ్యాక్ అంటూ కాకినాడ మసీదు సెంటర్ లో నల్ల బెలూన్లతో వామపక్షాలు నిరసన చేపట్టారు. ఈ...
IMG-20231126-WA0002
National

పశ్చిమ గోదావరి జిల్లాలో భారత రాజ్యాంగం దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలం, కోడేరు గ్రామంలో భారత రాజ్యాంగం దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షలు సరెళ్ల శ్రీనివాస్(నల్లి రాజేష్...
WhatsApp Image 2023-11-26 at 11.51.58 AM
Political

మోడీ నుండి దేశాన్ని కాపాడుకోవాలి… -సీ.పీ.ఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు-

రాజమహేంద్రవరం నవంబరు 26 రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని విభజన హామీలు అమలు చేస్తానని ఢిల్లీకి తలదన్నేలా రాష్ట్ర రాజధాని నిర్మిస్తానని 9 ఏళ్ల క్రితం ఇదే...
IMG-20231126-WA0007
Exclusive

27 న స్పందన, డయల్ యువర్ కమిషనర్… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు...

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంలో భాగంగా ఈనెల 27వ తేదీ ఉదయం 9:30 నుంచి 10:30 వరకు డయల్ యువర్ కమిషనర్...
IMG-20231126-WA0008
Exclusive

ఆర్.పి.ఐ (అంబేద్కర్ ) ఆధ్వర్యంలో సంవిధాన్ దివాస్…

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్) ఆధ్వర్యంలో సంవిధాన్ దివాస్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ కార్యదర్శి పిట్టా వరప్రసాద్ విచ్చేశారు....