బెయిల్పై ఉన్న రాజకీయ నాయకుడు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిరోధించలేమని సుప్రీంకోర్టు ఇటీవలి ఉత్తర్వుల్లో పేర్కొంది. బెయిల్ మంజూరుకు షరతుగా రాజకీయ కార్యకలాపాలపై నిషేధం విధించడం ప్రాథమిక...
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో లేదా జైలులో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నడపాలని నిర్ణయించుకుంటే అది అపూర్వంగా, ప్రతికూలంగా ఉంటుందని సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ...
దేశవ్యాప్తంగా మార్చి 25న హోలీ పండుగను జరుపుకుంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి 30న హోలీ కానుక లభించనుంది వేతన సంఘం తెలిపింది. ఇంక్రిమెంట్లలో కేంద్ర...
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారని ఆయన తెలిపారు. ఆయన పోటీ...
కేంద్ర బీ.జే.పీ. నాయకత్వం మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికలకు మరో ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. భండారా-గోండియా నుండి సునీల్ మెంధే, గడ్చిరోలి-చిమూర్ నుండి అశోక్ నేతే...
యానాం – కాకినాడ జిల్లా సరిహద్దులోని అంతర్రాష్ట్ర చెక్-పోస్టులను కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. రాబోవు సాధారణ ఎన్నికలను...
ప్రత్యేక ప్రివ్యూ స్క్రీనింగ్ తర్వాత ప్రారంభ సమీక్షలో పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు బ్లెస్సీ యొక్క ఆడుజీవితం సినిమా అద్భుతమైన ప్రశంసలను అందుకుంది. ఇది ప్రేక్షకులను ఆకర్షించడానికి ఒక...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీ కి భారీ షాక్ తగిలింది. ఆ నియోజకవర్గంలోని జనసేన, తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అసెంబ్లీ...