ఫారెక్స్ ఉల్లంఘన కేసుకు సంబంధించి పలు నగరాల్లో జరిపిన సోదాల సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రూ. 2.54 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెళ్లడించింది. అందులో కొంత...
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో ఒంగోలు ఎం.పీ., టి.డి.పి. నాయకులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం మంగళగిరిలోని పవన్...
ఎక్సైజ్ పాలసీ కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన పిటిషన్పై సమాధానం ఇచ్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం ఢిల్లీ హైకోర్టును మరింత సమయం...
ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ కు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాన్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన రంజిత అనే 24 ఏళ్ల గృహిణి ఇటీవల తన నివాసంలో ఉరివేసుకుని కనిపించింది. అధికారులు ఆమె మరణం గురించి లోతుగా పరిశోధించగా.. ఆమె...
ఎక్సైజ్ పాలసీ స్కాంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ.డి. అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన పిటిషన్ను...
గుంటురూ జిల్లాలోని ప్రత్తిపాడు మండలంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. కి పెద్ద షాక్ తగిలింది. ధర్మవరం గ్రామానికి చెందిన వై.సీ.పీ. కార్యకర్తల కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. ప్రత్తిపాడు కూటమి...
ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా నటించి ప్రజలను మోసం చేసినందుకు నార్త్ జిల్లా పోలీసులు 42 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. విలాసవంతమైన కార్లు, ఖరీదైన...
భారతీయ జనతా పార్టీ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను మంగళవారం విడుదల...