చాలా మంది విదేశాలలో చదువుకోవాలని కలలు కంటారు. అయినప్పటికీ విదేశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందడం అనేది ఒక సవాలుతో కూడుకున్న ప్రక్రియ. కొందరు వివిధ పరీక్షలను క్లియర్...
మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం అభ్యర్థిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఊహించిన విధంగానే పార్లమెంట్ నియోజకవర్గానికి జేఎస్పీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరీని ఖరారు చేశారు. ప్రస్తుత...
ఎట్టకేలకు అవిభక్త ప్రకాశం జిల్లాలో దర్శి అసెంబ్లీ, ఒంగోలు లోక్సభ అభ్యర్థులను టీ.డీ.పీ. ప్రకటించింది. ఒంగోలు ఎం.పీ. స్థానానికి ఇటీవల వైఎస్సార్సీపీ నుంచి పసుపు పార్టీలో చేరిన...
సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం దక్షిణ శాసనసభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా సి.హెచ్. వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు....
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధారణ బలవంతుడు కాదని, వరుసగా మూడోసారి గెలుస్తారని ఎకనామిస్ట్ కథనం పేర్కొంది. వై ఇండియాస్ ఎలైట్స్ బ్యాక్ నరేంద్ర మోడీ అనే శీర్షికతో...
ఎన్నికల విధుల నుండి వాలంటీర్లను దూరంగా ఉంచాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో...
బీ.ఆర్.ఎస్. ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆయన కుమార్తె కడియం కావ్య ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, తెలంగాణ ఏ.ఐ.సీ.సీ. ఇంచార్జి దీపా దాస్మున్షి సమక్షంలో కాంగ్రెస్లో...
మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరఫున వల్లభనేని బాలశౌరిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం,...
తమిళనాడు రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి పెరుగుతోందని పేర్కొంటూ డీ.ఎం.కే. ప్రభుత్వంపై దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం డీ.ఎం.డీ.కే. అధ్యక్షురాలు ప్రేమలత విజయకాంత్ మండిపడ్డారు. డీ.ఎం.కే. ప్రభుత్వం అనేక...