కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత వాయనాడ్ ఎం.పి. రాహుల్ గాంధీని ప్రతిపక్ష భారత కూటమిలో భాగమైన సి.పి.ఐ. కి చెందిన రాజాపై నియోజక వర్గం నుండి ఎన్నికల్లో పోటీ...
ప్రజాస్వామ్య పరిపుష్టికి ఓటే దివ్య ఔషధం మని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జి.ఎం.సి. బాలయోగి స్టేడియం నందు క్రమబద్ధమైన ఓటరు...
రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కనీసం 10 సీట్లు సాధించి ఓట్ల శాతాన్ని పెంచుకోవాలని బీ.జే.పీ. లక్ష్యంగా పెట్టుకుంది. పార్టీ రాష్ట్ర, నియోజకవర్గ స్థాయిలో నాయకులు, క్యాడర్...
జగిత్యాల పెగడపల్లి మండలం మద్దులపల్లికి చెందిన వైష్ణవి పురుగులు మందు తాగి ఆత్మ హత్య చేసుకుంది.ఆమె కరీంనగర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. అయితే రెండు,...
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో ఘోర విషాదం చోటుచేసుకుంది. టోలిచౌకి ఆదిత్య నగర్ పరిధిలో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పనుల నిమిత్తం రోడ్డు పక్కన 5 మీటర్ల...
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వృద్ధులను అవ్వా తాత అంటూ మోసం చేస్తున్నారని, లబ్ధిదారులకు వృద్ధాప్య పింఛన్ను ఇంటి వద్దకే పంపిణీ చేయకపోవడం వెనుక అధికార వైఎస్సార్సీపీ కుట్ర...
మేమంతా సిద్దం అనేపేరుతో కొనసాగుతున్న బస్సుయాత్ర ఐదో రోజు శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రారంభమయ్యింది. శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రవేశించిన మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్...
కాంగ్రెస్ హైకమాండ్ సోమవారం స్క్రీనింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లోని ఐదు లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఆ తర్వాత కడప లోక్సభ...
పిఠాపురంలో తన అభిమానులు, మద్దతుదారుల ముసుగులో పదునైన బ్లేడ్లు ధరించిన కిరాయి దుండగులు తనపై, తన భద్రతా సిబ్బందిపై దాడికి యత్నించారని జనసేన అధినేత పవన్ కల్యాణ్...
అరణ్మనై 4 సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నటుడు-దర్శకుడు సుందర్ విజయ్తో కలిసి పని చేయనందుకు చింతిస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఎస్.ఎస్. మ్యూజిక్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు...