ఖమ్మం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కామేపల్లి మండలంలోని పండితాపురంలో బీ.ఆర్.ఎస్., కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఉగాది పండుగ సందర్భంగా గ్రామంలో మంగళవారం...
పాలకొండ నియోజకవర్గంలో ఎన్నికల్లో పోటీచేసేందుకు జనసేన అభ్యర్ధిగా నిమ్మక జయకృష్ణను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎంపిక చేసినట్లు వెళ్లడించారు. ఎస్.టీ. లకు రిజర్వు చేసిన పాలకొండ...
కోయంబత్తూరు స్థానం నుంచి వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమిళనాడు బీ.జే.పీ. అధ్యక్షుడు కే. అన్నామలై తమ పార్టీకి ఓట్ల శాతం పెరుగుతుందని విశ్వాసం వ్యక్తం...
కాకినాడలో జర్నలిస్టులు ఉగాది వేడుకను ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని సూర్య కళామందిర్ లో ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాల్లో కాకినాడ జిల్లా కలెక్టర్ జె....
నాలుగు లక్షల పైబడి నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్-2 ఫలితాలు ఏప్రిల్ 6 వ తేదీన విడుదలవుతాయని చెప్పి ప్రకటించకపోవడం పై స్పష్టత ఇవ్వాలి ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ....
కేరళలోని పతనంతిట్ట లోక్సభ స్థానంలో బీ.జే.పీ. అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కుమారుడు అనిల్ కే. ఆంటోనీ ఎన్నికల్లో విజయం సాధించకూడదని కాంగ్రెస్ సీనియర్ నేత ఏ.కే....
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. చదవు అర్థం కావటం లేదని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య విద్యార్థి చేసుకున్నాడు. నిజామాబాద్ నవీపేట మండలం...
అసెంబ్లీ ఎన్నికల్లో బీ.ఆర్.ఎస్. ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నదని పరిశ్రమల శాఖ మంత్రి డీ. శ్రీధర్ బాబు గులాబీ పార్టీ అధినేత కే. చంద్రశేఖర్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపైనా, నేతలపైనా...
కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించారని నిజంగా నమ్మితే దాదాపు దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ బీ.జే.పీ. సమస్య పరిష్కారానికి...