కోసం భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని ఒక మెట్టు పైకి తీసుకెళ్లనున్నారు. ఈ ర్యాలీలో దాదాపు 2 లక్షల మందిని కూడగట్టాలని బీ.జే.పీ. లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలోని...
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఆ జిల్లాలో అక్రమంగా నడుపుతున్న కబేళాలో పశువులను వధించలేదని పరిగికి చెందిన వాజిద్ను తీసుకెళ్లిన నిర్వాహుకులు అతడిని...
10వ తరగతి పరీక్షల్లో 93.5 శాతం మార్కులు చూసి ఒక విద్యార్థి మూర్చబోయడు. అతన్ని ఐ.సీ.యూ. లో చేర్చారు. వివరాల్లోకి వెళ్తే… ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీరట్ నగరంలోని...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రైవేట్ రంగ రుణదాత కోటక్ మహీంద్రా బ్యాంక్ను తన ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ ఛానెల్ల ద్వారా కొత్త కస్టమర్లను ఆన్బోర్డ్...
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎన్.డి.ఎ. కూటమి టీ.డీ.పీ. పార్టీ ఎం.పి. అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ బుధవారం నామినే షన్ దాఖలు చేశారు. అమలాపురంలోని స్థానిక...
లోక్సభ ఎన్నికలకు మండి స్థానం నుండి భారతీయ జనతా పార్టీఅభ్యర్థి కంగనా రనౌత్ రాబోయే ఎన్నికల్లో కుంకుమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్లోని...
రష్యన్ ఫెడరేషన్ డిఫెన్స్ డిప్యూటీ మినిస్టర్ తైమూర్ ఇవనోవ్ పెద్ద ఎత్తున లంచం అందుకున్నారనే ఆరోపణలపై మాస్కోలోని బాస్మనీ కోర్ట్ అరెస్టు చేసింది. కోర్టు ప్రెస్ సర్వీస్...
ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ వీ.వీ.పీ.ఏ.టీ. తో ఈ.వీ.ఎం. లను ఉపయోగించి పోలైన ఓట్లను పూర్తిగా క్రాస్ వెరిఫికేషన్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు...