తూర్పు గోదావరి జిల్లాలో అనపర్తి మండలంలో టీ.డీ.పీ. కి భారీ షాక్ తగిలింది. స్థానిక ఎస్.ఎన్.ఆర్. కళ్యాణ మండపంలో అనపర్తి నియోజకవర్గానికి చెందిన టీ.డీ.పీ. నాయకులు ఆ...
ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుడడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాలను ముమ్మరం చేసాయి. ఇందులో భాగంగానే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎమ్మెల్యే అభ్యర్ధి చెల్లుబోయిన శ్రీనివాస...
మైనారిటీలకు గోమాంసం తినే హక్కు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఈ వ్యక్తులు ఆవులను కసాయిల చేతికి అప్పగించాలని కోరుకుంటున్నారని...
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రామాదం జరిగింది. స్థానిక షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలో ఉన్న ఆల్విన్ ఫార్మ కంపెనీలో ఘోర అగ్ని ప్రమాదం...
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందంపై స్థానిక తృణమూల్ ప్రోద్బలంతో కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్ దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీలోని పలు ప్రాంతాల్లో సోదాలు...
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ సినీ హీరో, మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్ తేజ్ శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు...
కాంగ్రెస్ ఎం.పీ. రాహుల్ గాంధీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాలలో భయాందోళనలకు లోనయ్యారని, వేదికపై కన్నీళ్లు కూడా పెట్టారని...
తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో పట్టుబడ్డ 2043 కేజీల గంజాయిని పోలీసులు దహనం చేసారు. వివరాల్లోకి వెళ్లే… నార్కట్పల్లి మండలం గుమ్మళ్ళబావి గ్రామంలో వివిధ పోలీస్ స్టేషన్...
మెజారిటీ నోటా ఓట్లు పోలైన స్థానాల్లో మళ్లీ రీపోలింగ్ ను కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పి.ఐ.ఎల్.పై సుప్రీంకోర్టు శుక్రవారం భారత ఎన్నికల కమిషన్ ఇ.సి.ఐ....