కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రామాదం చోటుచేసుకుంది. స్థానిక ఆదిత్య ఆస్పటల్ సమాపంలో మోటార్ సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టింది. సమీపంలో ఉన్న వ్యక్తులు వెంటనే స్పందించి లారీ కింద ఇరుక్కున వ్యక్తిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. జరిగన ఘటణ పై స్థానిక పోలీసులు లారీ డ్రైవర్ పై కేసు నమెదుచేసారు. ప్రస్తుతం భాదితుడు చికిత్స పొందుతున్నాడని తెలిపారు.
గండేపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రామాదం…

