Telangana

సాగునీరు కోసం రోడ్డెక్కిన రైతన్నలు…

WhatsApp Image 2024-04-12 at 10.05.11 AM

నిర్మల్ జిల్లాలో కడెం మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ వద్ద ప్రధాన రహదారిపై పలువురు రైతులు సదర్మాట్ చివరి ఆయకట్టు వరకు సాగు నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ఇప్పటికైనా సాగు నీటిని విడుదల చేయాలని లేదంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

congress-leader-revanth-reddy-addresses-a-press-755234
Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు
OIP (6)
Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో