మచిలీపట్నంలోని తాళ్ళపాలెం బీచ్ లో ధారుణ ఘటన చోటుచేసుకుంది. నూజివీడుకు చెందిన ఐదుగురు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మచిలీపట్నం సముద్రంలోకి దిగి కొట్టుపోయారు. నీటిలోకి దిగి సముద్ర అలలను ఆస్వాదిస్తున్న విద్యార్ధులు అక్కడ అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోయారు. అది గమనించిన మెరైన్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యి నలుగురిని కాపాడారు. కానీ ఓ విద్యార్థి మాత్రం సముద్రంలో గల్లంతయ్యాడు. సముద్రంలో గల్లంతయిన యువకుని పేరు అఖిల్ గా పోలీసులు తెలిపారు.
సముద్రంలో గల్లంతయిన స్టూడెంట్…
