Exclusive

సచివాలయల ఉద్యోగులకు ఆ భాద్యతలు… -ఏ.పీ. ప్రభుత్వ-

grama-ward-logo

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ సిబందికి ప్రభుత్వం కీలక భాత్యలను అప్పగించింది. అంగన్వాడీలు సమ్మె చేస్నున్న కారణంగా ఆ భాత్యతలను తాత్కాలికంగా చూసుకోవాలని వారిని ఆదేశించింది. గర్బినీలకు, పిల్లలకు పోషకాహారం అందిచాలని ఆదేశించింది. సిటీల్లో మున్సిపాల్ ఉద్యోగులు దర్నా చేయడంతో ఆ పనులను ఇతర కూలీలతో చేయించాలని వార్డు కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.