Exclusive

సకల సౌకర్యాలతో సేవలందించనున్న ట్రినిటీ ఆసుపత్రి…

WhatsApp Image 2024-02-15 at 5.46.17 PM

పవరలో నిర్మించిన ట్రినిటీ మల్టీస్పెషాలిటి ఆసుపత్రి మొదటి వార్షిక వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కౌశిక్ మాట్లాడుతూ… ఈ ఏడాది చివరిలోగా ట్రినిటీ ఆసుపత్రిలో అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నమని తెలిపారు. ఆసుపత్రి ప్రారంభమైన ఏడాదిలోనే 1200 మంది ఇన్ పేషెంట్లు, 8వేల మంది ఔట్ పేషెంట్లకు వైద్య సేవలు అందించామన్నారు.

అందులో 800 సర్జరీలకు గాను సుమారు 300 సర్జరీలు ఆరోగ్యశ్రీలోనే నిర్వహించామని వెల్లడించారు. మహిళలకు సర్వేకల్, బ్రెస్ట్ క్యాన్సర్కు ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తునామని తెలిపారు. గడచిన ఈ ఏడాదిలో ఆసుపత్రిలో మరణాల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉన్నాయని అందుకు మా ఆసుపత్రి సిబ్బంది అందిస్తున్న సేవలే కారణమని వారి సేవలను కొనియాడారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.