Exclusive

శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజ నిర్వహించిన రాధారం రాజలింగం…

785e5bc2-caf0-4419-9ebc-88db860df286

అంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కృషితో జనసేన, టీ.డీ.పీ., బీ.జే.పీ. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ శుభ సందర్భంగా నేడు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం గ్రేటర్ నాయకుల ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ ఫిలిం ఛాంబర్ లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దామోదర్ రెడ్డి, కావ్య, గ్రేటర్ లోని నియోజకవర్గ ఇన్చార్జిలు, పార్టీ ముఖ్య నాయకులు, వీర మహిళలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.