Political

వై.సీ.పీ. భారీ షాక్ ఇచ్చిన కార్యకర్తలు…

1404418-tdp

కాకినాడ జిల్లాలో వై.ఎస్.ఆర్.సీ.పీ. కి భారీ షాక్ తగిలింది. సామర్లకోట మండలానికి చెందిన పీ. వేమవరం గ్రామంలో వై.సీ.పీ. కి చేందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి స్వచ్చందంగా చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాయల రంగనాగ్, మూసిరెడ్డి శ్రీరాములు, మూసిరెడ్డి రాంబాబుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నా, రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబుని గెలిపించి ముఖ్య మంత్రిని చేయాలని అన్నారు. అందుకు అందురూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీ.డీ.పీ., జనసేన, బీ.జే.పీ. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.