Political

వచ్చే ఏడాదిలో ఈ 3 పథకాలు అమలు…

y-s-jaganmohan-reddy-5

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో వైఎస్‌ఆర్‌ పింఛన్‌ కానుక, చేయూత, ఆసరా పథకాల కింద ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించారు. జనవరి 19న విజయవాడలో 125 అడుగుల డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.
జరిగిన సమావేశంలో మూడు సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా జనవరి-1-2024 న 66 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 3,000 పెంచిన పింఛను పంపిణీ చేస్తానని జగన్ సూచించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.