డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో కొబ్బరిని ఆశించే నల్ల ముట్టు పురుగు నివారణ పై అవగాహన సదస్సును అంబాజీపేట కీటక శాస్త్రవేత్త డాక్టర్ వి. అనూష, ఉద్యాన శాఖ అధికారి చందన కలిసి నిర్వహించారు. ఈ సదస్సుకు గ్రామ సర్పంచ్ చిక్కం జంగమయ్య పెదబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఉద్యాన శాఖ అధికారి మాట్లాడుతూ… కొబ్బరి సాగులో నల్లముట్టు పురుగు నివారణకు తీసుకోవాల్సిన సస్యరక్షణ పద్ధతులను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ వి. అనూష, ఉద్యాన శాఖ అధికారి చందన, చిక్కం జంగమయ్య పెదబాబు, రైతులు విచ్చేశారు.
రైతులకు వీటిపై అవగాహన సదస్సు…???

