తూర్పు గోదావరి జిల్లాలో లో రాజమండ్రి వీ.ఎల్. పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన జాబ్ మేళ నిర్వహిస్తున్నామని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి పి. లోకమాన్ తెళ్లడించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… దాదాపు వంద కంపెనీలలో పని చేసేందుకు నాలుగు వేల మంది ఇంటర్వూవ్స్ జరిపి వారిని ఎంపిక చేసుకోబడునని తెలిపారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రాజమండ్రిలో ఈనెల 28వ తేదీ మెగా జాబ్ మేళ…

