Political

యువగళం భారీ సభకు ప్రత్యేక రైల్లు…

Nara-Lokesh-blames-Jagan-for-the-low-pass-percentage-in-10th-class-results

ఏ.పీ. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు ధర్మవరం నుంచి అభిమానులతో ప్రత్యేక రైలు బయలుదేరాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభలో టీ.డీ.పీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. దాదాపు 6 లక్షల మంది హాజరయ్యే అవకాశముందని తెలిపారు. దానికి అనుగునంగా సరిపడా గ్యాలరీలు, పార్కింగ్ సదుపాయాలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.