Bihar

మాజీ ఆర్జేడీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డ బీహార్ మంత్రి…

bihar

బీహార్ మంత్రి డాక్టర్ ప్రేమ్ కుమార్ బీహార్‌లో ఇటీవల జరిగిన 12 వంతెన కూలిన సంఘటనలను మాజీ రాష్ట్రీయ జనతాదళ్ ఆర్‌.జే.డీ. ప్రభుత్వాన్ని నిందించారు, ఆర్‌జెడి హయాంలో నిర్మించినవి మాత్రమే శిథిలావస్థకు చేరుకున్నాయని మండపడ్డారు. ఆర్జేడీ హయాంలో నిర్మించిన వంతెనలు కూలిపోతున్నాయని, వారు వంతెనలను నిర్మించారు కానీ నిర్వహణ విధానాన్ని రూపొందించలేదన్నారు. త్వరలో నిర్వహణ విధానాన్ని తీసుకొస్తామని దోషులను విడిచిపెట్టబోమని కుమార్ అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2024-03-20 at 6.29.53 PM
Bihar

బీహార్ రాష్ట్రంలో భార్యభర్తలపై కాల్పులు…

బీహార్ రాష్ట్రంలో దారుణ విషాదం చోటుచేసుకుంది. మోతిహారి లనే గ్రామంలో నివసిస్తున్న భార్యభర్తల పైన పొరిగింటిలో నివాసముంటున్న ఒక వ్యక్తి దాడి చేసి తన చేతిలో ఉన్న
BB1koYv7
Bihar

బీహార్‌లో ఎన్నికలకు సిద్ధమవుతున్న జాన్ సూరజ్ పార్టీ…

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించిన వెంటనే ఎన్నికల కమిషన్‌లో కొత్త పార్టీలను నమోదు చేసుకునే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.