Exclusive

భారత రాజ్యాంగమే అందరి అజెండా…

WhatsApp Image 2024-01-21 at 11.34.56 AM

భారత రాజ్యాంగమే దళితుల యజెండా అనే ప్రోగ్రామ్ కోసం రూపకల్పన చేసినటువంటి కరపత్రాలు కాకినాడలోని గాంధీ భవనంలో ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది. ఈ ప్రోగ్రాం కరపత్ర ఆవిష్కరణ ఆంధ్ర మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రచురించబడినది. భారత రాజ్యాంగం దళితుల ఎజెండాని సభ వచ్చేనెల 25వ తేదీ ఫిబ్రవరిలో జరగబోతున్నది ఈ కార్యక్రమం కరపత్ర ఆవిష్కరణకు తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ,దళిత సంఘంసీనియర్ నాయకులు అయితా బత్తుల రామేశ్వరరావు వీరి చేతుల మీదుగా కరపత్ర ఆవిష్కరణ జరిగినది .ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమం సభకు ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సిద్ధాంతుల కొండబాబు అధ్యక్షత వహించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.