తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోబోమని, ఎవరిని భద్రాచలంలో అడుగుపెట్టనివ్వనివ్వమని రాజకీయా అనుభవం లేని తాతా మధుది నన్ను విమర్శించే స్థాయి కాదని ఎమ్మేల్యే తెల్లం వెంకట్ రావు అన్నారు. భద్రాచలం అభివృద్ధి కొరకే బీఆర్ఎస్ ను వొదిలి కాంగ్రెస్ పార్టీలో చేరానని నొక్కి చేప్పారు. దమ్ముంటే ఎమ్మెల్సీ తాతా మధు తన ఎమ్మెల్సీ నిధులతో భద్రాచలాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. నా రాజకీయ గురువు ఎప్పటికీ పొంగులేటినే అని వెంకట్ రావు అన్నారు.
బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయిన తెల్లం వెంకట్ రావు…

