Exclusive

బీ.సీ. వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించిన వాసంశెట్టి భీమరాజు…

8efeba6a-5632-445f-9517-82e3c76b6dca

కాకినాడ జిల్లా కాకినాడ నగరంలో గుడారిగుంటలో గల భీమరాజ్ భవన్ లో బీ.సీ. వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం బీ.సీ. వెల్ఫేర్ అధ్యక్షులు వాసంశెట్టి భీమరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జాతీయ బీ.సీ. సంక్షేమ సంఘం కన్వీనర్ చొల్లంగి వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సమావేశానికి అన్ని కులల సంఘాల నాయకులు, మహిళలు హాజరయ్యారు. రాబోవు కాలంలో బీ.సీ. లు ఎదుర్కోవాల్సిన గడ్డు పరిస్థితుల గురించి ఏ విధంగా చైతన్యం పొందాలో చొల్లంగి వేణుగోపాల్ వారికి వివరించారు. ఈ సమావేశానికి బీ.సీ. సంఘాల నాయకులు మల్లేశ్వర రావు, మేడిశెట్ట లక్ష్మణరావు, పితాని నూకరాజు, చింతపల్లి చంద్రశేఖర్, రజక సంఘం నాయకులులోవ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.