Exclusive

బారాముల్లా నియోజకవర్గంలో 57.4% పోలింగ్ నమోదు…

20poll2

జమ్మూ-కాశ్మీర్‌లోని బారాముల్లా పార్లమెంటరీ నియోజకవర్గంలో సోమవారం రాత్రి 11.45 గంటలకు ఐదవ దశ లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 57.4% పోలింగ్ నమోదైందయినట్లు అధికారులు తెలిపారు. ఇది పోలింగ్ శాతం మరియు సంపూర్ణ సంఖ్యల పరంగా 1984 నుండి ఇప్పటిదాక అత్యధికం పోలింగ్ శాతంగా పోర్కొన్నారు. నేడు ఓటింగ్ శాతం అప్‌డేట్ చేయబడుతుందని, ఈ వారంలో తుది సంఖ్య వెలువడుతుందని తెలిపారు. 1984లో బారాముల్లాలో ఎల్‌.ఎస్. ఎన్నికలలో అత్యధికంగా 61.1% పోలింగ్ నమోదైంది. అయితే 1989 నుండి ఈ ప్రాంతం తిరుగుబాటుతో తీవ్రవాద భయాందోళనకు గురికావడంతో ఓటింగ్ ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 5.5%కి చేరుకుంది. 1990వ దశకం ప్రారంభంలో ఉత్తర కాశ్మీర్‌ తీవ్రవాదుల కోటగా ఉండేది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.