Exclusive

పోలవరం త్వరగా పూర్తి చేయాలి… -డా. మోహన్ లాల్-

30bdef4c-e6cc-41cb-a846-178c3e8daadb

ఏలూరు జిల్లాలో పోలవరం జాతీయ ప్రాజెక్టును రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్‌లాల్ పాటిల్ సందర్శించారు. అక్కడ స్థానికులతో ఆయన సమావేశమై వివరాలను తెలుసుకున్నారు. నాలుగేళ్లుగా ప్రాజెక్ట్ కు సంబందించి ఎటుంంటి నిర్మాణం చేపట్టలేదని, నిర్వాసితులకు కూడా ఎలాంటి న్యాయం జరగలేదని గమనించారు.

ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించే ఈ జాతీయ ప్రాజెక్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పూర్తికావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రాజెక్టు నిర్మించినా అక్కడి నివాసితులకు సౌకర్యాలు కల్పించిన తర్వాతే ముందుగా ప్రాజెక్టును పూర్తి చేస్తారు. మన దేశంలో శరణార్థులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయాలని, ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.