ఢిల్లీ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ కల్చర్ డిపార్ట్మెంట్ సంయుక్త కార్యదర్శి ముగ్దా సింహనాను కాకినాడ ఎం.పీ. వంగా గీతా విశ్వనాధ్ కలిశారు. కాకినాడ పట్టణంలో అత్యంత పురాతమైన శిల్పాలు అదేవిధంగా చారిత్రాత్మక పత్రాలు పురాతన సంపద కలిగి ఉన్న కాకినాడ మ్యూజియం అభివృద్ధికి నివేదిక సమర్పించారు. ఈ సందర్బంగా గీతా విశ్వనాధ్ మాట్లాగుతూ… కాకినాడ పురాతన మ్యూజియంకు తగిన నిధులు మంజూరు చేయాలని అన్నారు.
పురాతన మ్యూజియంకు నిధులు మంజూరు చేయ్యాలి…

