Exclusive

పసుపు నీళ్లతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారం శుద్ధి…

c56af09d-c627-4a46-9410-8a82e57434df

గడిచిన ఐదు సంవత్సరాలు నిరుద్యోగయువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పూర్తిగా ఆపేశారు, 19 కోర్సులను ఎత్తివేసి, విద్యార్థులను చదువుకు దూరం చేశారని ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు, ఏ.యూ. విద్యార్థి నాయకుడు సమయం హేమంత కుమార్ అన్న్ఆరు. బోధన ,బోధ నేతర సిబ్బందిని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి, వేల రూపాయలు జరిమానాలు వేశారని మండిపడ్డారు. అందుకే ఏ.పీ. ప్రజలు, ఏపీ నిరుద్యోగ యువత, విద్యార్థులు తలుచుకొని ప్రభుత్వాన్ని కూల్చేశారన్నారు. ఈ సందర్బంగా ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ వైభవం, ప్రజాస్వామ్య పద్ధతి మరల రావాలని పసుపు నీళ్లతో ఆంధ్ర విశ్వవిద్యాలయం మొక్క ద్వారాన్ని శుద్ధి చేసారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.