Viral

పతంజలి భాస్కరరావుకు నివాళులర్పించిన పౌర సంఘం…

WhatsApp Image 2024-05-12 at 2.06.16 PM

సుప్రసిద్ద యోగా గురువు, పతంజలి ఆశ్రమస్థాపకులు బాబా రామ్ దేవ్ శిష్యుడు సీనియర్ సిటిజన్ కాకినాడ పతంజలి భాస్కరరావు ఆదివారం ఉదయం శివసాయుజ్యం చెందారు. ఆయనకు భార్య భాను, ముగ్గురు కుమార్తెలు, అల్లుళ్ళు, మనుమలు వున్నారు. దైనందినయోగా ఆరోగ్య ప్రయోజనాల గురించి ఆహార కల్తీని వ్యతిరేకించాలని మానవ జీవితం క్రమశిక్షణగా వుండాలని విస్కృత ప్రచారం నిర్వహించేవారు. శశికాంత్ నగర్ లో భాస్కరరావు పార్థీవ దేహానికి పౌరసంక్షేమ సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. హరిద్వార్ లోని పతంజలి యోగపీఠం భాస్కరరావు మృతి విషయం తెలుసుకుని ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వాకర్స్ సంఘం వినియోగదారుల సంఘం శశికాంత్ నగర్ కాలనీ సంఘాలు శ్రద్దాంజలి తెలియజేసారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.