Political

నంద్యాల జిల్లా పాణ్యంలో ప్రజాగళం సభలో టీ.డీ.పీ. అధినేత…

WhatsApp Image 2024-05-06 at 4.22.20 PM

ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీస్తుండడంతో నంద్యాల జిల్లా పాణ్యంలో తెలుగుదేశం ప్రజాగళం జోరున గ‌ర్జించింది. అక్కడం ఏర్పాటు చేసిన స‌భ‌కు టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… 2019 లో జగన్‍ను నమ్మి మోసపోయారని ఇప్పుడు మళ్లి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని మరోసారి మోసపోవద్ద‌ని అన్నారు. మీ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. జ‌నం భూములు, ఆస్తుల పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకు వేసుకున్నారని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ ఫోటోలున్న ప‌త్రాల‌ను చంద్ర‌బాబు ఈ సందర్బంగా త‌గ‌ల‌బెట్టారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.